‘ఇది కానుక కాదు. సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఆగమాగమవుతున్నాయని, బీజేపీ, కాంగ్రెస్లు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మత రాజకీయాలకు చోటులేదని ఆమ
ప్రస్తుతం తెలంగాణలో కమ్యూనిస్టులతో పొత్తు లేకుండా, బీఆర్ఎస్ పార్టీ దాదాపు తొంభై శాతానికి పైగా అంటే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరుక్షణమే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అధికార పార్టీపై తమ అసంతృప్
గిరిజనుల పట్ల కాంగ్రెస్, బీజేపీ చూపిన తీవ్ర నిర్లక్ష్యానికి చరిత్రే సాక్ష్యంగా నిలుస్తున్నది. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో గిరిజన సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా, గిరిజనులను నిర్లక్ష్యం చేస్తూ �
సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' (అందరికి తోడు.. అందరికి వికాసం) అనేది బీజేపీకి ఉత్త నినాదం మాత్రమే. ఆ అందరిలో సమాజంలోని చాలామంది ఉండరు. ముఖ్యంగా దళితులు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దోపిడీ శాఖగా మారిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని వెంటనే రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
MLC Kavitha | ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎల్పీజీ గ్యాస్పై భారీ తగ్గింపు అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది. 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా సిలిండర్ ధర పెంచుకుంటూ వెళ్లిన మోదీ స
అత్యంత దుర్భేద్యమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ను విజయవంతంగా దిగబెట్టి ఇస్రో చరిత్ర సృష్టించింది. అయితే, ‘సొమ్మొకడిది.. సోకొకడిది’ అన్నట్టు.. రేయింబవళ్లు నిద్రాహారాలు మాని, మిషన్ సక్సె�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభు త్వం అందజేస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలకు ఆకర్శి తులై ప్రతిపక్షాల పార్టీల నుంచి వందలాది మంది బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా
సీఎం కేసీఆర్ వెంటే మేమంతా.. మా పూర్తి మద్దతు గులాబీ అధినేతకే అంటూ కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామగ్రామాన స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తాజాగా రామారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలంతా మూకుమ్మడి �
కాంగ్రెస్ నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభ.. సభ కాదని, అధికారం రానేరాదనే ఫ్రస్ట్రేషన్ సభ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాలవారీగా అభ్యర్థులు ప్రకటించడంతో, వారంతా ప్రచార క్షేత్రంలో అడుగుపెట్టారు. నిత్యం కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. �