మతతత్వంపై కాంగ్రెస్, బీజేపీలది ఒకే విధానమని కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు. బుధవారం కొట్టాయంలో విజయన్ మాట్లాడుతూ క�
దేశ పౌరులపై కేంద్రంలోని బీజేపీ సర్కారు పరోక్షంగా నిఘా పెట్టిందని అంతర్జాతీయ మీడియా సంస్థ ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. అప్పట్లో పెను దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం గురించి త
‘బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాతే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రస్థానం ప్రారంభమైనది. ఐదేండ్లుగా అన్ని రంగాలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. నేను గెలిచిన రెండేండ్లలోనే 1500 కోట్ల రూపాయల అభ
బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సిట్టింగ్లకే టికెట్లు కేటాయించడంతో జిల్లాలోని సబ్బండ వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ లబ్ధి కోసమే గ్యాస్ ధర రూ.200 తగ్గించిందని.. గతంలో రూ.400 ఉన్న ధరను రూ.1,200 చేసిన ఘనత కమలం పార్టీకే దక్కుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. ఏడవ వేతన సవరణ కమిషన్ సిఫారసుల మేరకు అలవెన్సులతో సహా 39 పాయింట్లతో కూడిన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. సమస్యలు పరిష్కరించాలని ఎంతో కాలంగా డిమా
సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పరకా ల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని పల్లార్గూడ, మొండ్రాయి, ముమ్మడివరం, నార్లవాయి, నల్లబెల్లిలో బుధవారం రైతులకు పంట నష్టపరిహారం చెక్క�
రైతు కష్టం తెలిసిన నేత సీఎం కేసీఆర్ అని, అకాల వర్షాలకు పంట నష్టపోయిన నర్సంపేట రైతాంగంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గత మార్చిలో అకాల వర్షానికి పంటలు నష్టపోయ
నారాయణఖేడ్ నియోజకవర్గం తొమ్మిదేండ్లలోనే ఊహించని రీతిలో అభివృద్ధి సాధించిందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. అభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలంటే మరోసారి కేసీఆర్ ప్రభుత్వమే రావాల్సిన ఆవశ్
PM Modi | లోక్సభతోపాటు ఐదు రాష్ర్టాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోదీ సర్కారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటివరకూ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను అడ్డూఅదుపూ
కాంగ్రెస్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి అభ్యర్థులే దొరకడం లేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీ వల్లే దేశం, రాష్ట్రం అధోగతి పాలైనట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఈ రెండు పార్టీలకు అధికార యావే తప్ప, ప్రజల సంక్షేమం, అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదన