ఒకే దేశం-ఒకే ఎన్నిక ఆలోచన వెనుక హేతుబద్ధత ఏమిటి? సామాన్యుడికి దీనివల్ల ఒరిగేదేమిటో తెలియడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రం వైఖరిని దుయ్యబట్టారు.
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనేది ఓ పెద్ద కుట్ర అని, ఈ కుట్ర వెనుక ఉన్నది బీజేపీనేని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఈ రోజు మనం చూస్తున్న, ఎదుర్కొంటున్న నియంతృత్వానికి మరో న�
కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు.. వారి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రంలో తెలంగాణ సంక్షేమ పథకాలు ఎందుకు అమలుచేయడంలేదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ప్రశ్నించారు. పట్టణంలో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపక్ష కాంగ్రెస్, బీజేపీ ‘కొంప’ కొల్లూరైంది. నిన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఈ పార్టీల నేతలు చీటికిమాటికి డబుల్ బెడ్రూం ఇండ్లు అంటూ రాగం అందుకునేవాళ్ల�
మాయ మాటలు చెప్పే బీజేపీ, కాంగ్రెస్ నేతలను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ 9వ వార్డులోని భవానీనగర్ కాలనీకి చెందిన 200మంది కాంగ్రెస్, బీజే�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనకు ఫిదా అయి.. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవలంబిస్తున్న విధానాలు నచ్చక చాలామంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్�
Accident | నీలగిరి : నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ జాతీయ సీనియర్ నాయకుడు ఓరుగంటి రాములు(79) మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం సమయంలో తన కుమారుడి కారులో కలెక్టరేట్ సమీపంలోకి వచ్చి మెడిక�
BRS | బీఆర్ఎస్లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి గులాబీ కండువాలు కప్పుకుంటున్నారు.
జమిలి ఎన్నికల అంశాన్ని మోదీ సర్కారు విడిచిపెట్టడం లేదు. లోక్సభకు, రాష్ర్టాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఏండ్లుగా ప్రతిపాదిస్తూనే ఉన్నది.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామస్థులంతా బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముఖ్యనాయకులు, మాజీ సర్పంచ్, నలుగురు వార్డుమెంబర్లు, వందకుపైగా కుటుంబాలు గులాబీ కండువా కప్పుకున్నారు
ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్, చైనా, అన్నింటికన్నా మిన్నగా అదానీ..! వీటితో ఉక్కిరిబిక్కిరవుతున్న మోదీ సర్కారు దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు జమిలి ఎన్నికల పాచిక వేసిందా? అని రాజకీయ విశ్లేషకులు �
మండలంలోని నాగారం గ్రామంలో ప్రతిపక్షం ఖాళీ అయింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు, మాజీ సర్పంచ్, నలుగురు వార్డు మెంబర్లు, వందకు పైగా కుటుంబాలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్�