బీజేపీ ఎన్ని ఎన్నికల జిమ్మిక్కులకు పాల్పడినా రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. ఇండియా పేరును భారత్గా మార్చాల్సిన అవసరం ఏమొచ్చి�
విపక్షాలు ఇండియా కూటమితో ముందుకు రావడంతోనే జీ20 డిన్నర్కు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (Bharat) పేరుతో ఆహ్వాన పత్రం పంపారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.
ఓబీసీ రిజర్వేషన్లలో భారీ మార్పులకు కేంద్రం తెరతీస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై రోహిణి కమిషన్ కేంద్రానికి ఇటీవల నివేదిక సమర్పించినప్పటికీ అందులోని అంశాలను ప్రభుత�
ఇంతకు ఢిల్లీలో ఏమి జరుగుతున్నది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ఏం చేయబోతున్నారు. దీని మీద మిస్టరీ ఇంకా వీడటం లేదు. ముందస్తు ఆలోచనే కేంద్రానికి లేదని, కొన్ని రాష్ర్టాలలో జరగాల్స�
బెంగళూరు, సెప్టెంబర్ 4: కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఆపరేషన్ కమలం చేపట్టే ప్లాన్లో ఉన్నదనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అందుకు ప్రతిగా రివర్స్ ఆపరేషన్ చేపట్టినట్టు కనిపిస్తు�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయా పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగింది. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సమక్షంలో గుండాల మండల�
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్, హర్యానాలా దేశం మారకుండా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో ఆయన మా�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భారీస్థాయిలో ఆస్తులను కూడబెట్టింది. జాతీయ పార్టీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎనిమిది పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ ర�
మధ్యప్రదేశ్ బీజేపీలో నెలకొన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోమవారం ప్రారంభమైన జన ఆశీర్వాద్ యాత్రలో పాల్గొనడానికి మాజీ సీఎం ఉమాభారతికి ఆహ్వానం అందలేదు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను పోస�
Minister KTR | డబుల్ ఇంజిన్ రాష్ట్రాలుగా చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలు, దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, వారి మిత్ర పక్షాల పాలిత రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతతో అస్తవ్యవస్త ప
Uma Bharti | బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి (Uma Bharti) సొంత పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో ప్రారంభించిన జన ఆశీర్వాద్ యాత్రకు తనను పిలువకపోవడంపై మండిపడ్డారు. ఒకవేళ తనకు ఆహ్వానం అందినప్పటికీ ఆ యాత్రల
MK Stalin | కేంద్రంలోని మోదీ సర్కార్పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ప్రజలను దారుణంగా మోసం చేసిందని ఆరో�
రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఆహర్శిశలు కృషి చేస్తున్నారని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాల�