లోక్సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా ఆరు రాష్ర్టాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కమలం పార్టీ నాలుగు చోట్ల చతికిలపడింది.
2047 నాటికి సుసంపన్న భారత్ కాబోతున్నదని ప్రధాని మోదీ పదే పదే ప్రకటిస్తున్నారు. దేశంలో సగానికిపైగా ఉన్న బీసీల లెక్క తేల్చకుండా 2047 నాటికి దేశం సుసంపన్నం ఎట్లయితది? ఇప్పటికీ దేశంలో ఉన్న పలు సంచార జాతులు కుల జ�
Bypolls results | దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఇటీవల జరిగి ఉప ఎన్నికల ఫలితాలు (Bypolls results) శుక్రవారం వెలువడ్డాయి. కొత్తగా ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బీజేపీకి షాక్ ఇచ్చింది. ఉప ఎన్నికలు జరిగిన మొత్తం ఏడు స్థానాలకుగ
Dhupguri result | పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ధూప్గురి (Dhupguri) అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ (Tapasi Roy) విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్�
యూపీలోని ఘోసీ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భారీ ఆధిక్యం సాధించిన పార్టీ అభ్యర్ధి సుధాకర్ సింగ్ను ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అభినందించారు.
Himalaya M Shangpliang | మేఘాలయాలో బీజేపీ (BJP) కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హిమాలయా ఎం షాంగ్లియాంగ్ బీజేపీకి రాజీనామా చేసి.. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)లో చేరేందుకు సిద్ధమయ్యారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ నేతలు టికెట్లకోసం సిగపట్లు పడుతున్నారు. మాజీ మంత్రులు చిన్నారెడ్డి, నాగం జనార్దన్రెడ్డికి కూడా టికెట్ దక్కదనే ప్రచారం జోరందుకున్నది.
కాంగ్రెస్, బీజేపీ పాలి త రాష్ర్టాల్లో అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని, వాళ్లు రేపు మనలను కూడా మోసం చేయడానికి వస్తారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మై�
మండలంలోని జలాల్పూర్, వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీకి చెందిన 150 మంది గురువారం మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ�
మేం ఉన్నాం తెలంగాణ ఉద్యమంలా.. తెలంగాణ కోసం మేం పోరాటం చేసినం అని బీజేపోడు.. కాంగ్రెసోడు మాట్లాడుతున్నడు. కానీ వారెవ్వరూ తెలంగాణ కోసం చేసిందేమీ లేదు’ అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.
India vs Bharat row | దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా మార్చాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భావిస్తుండటంతో ఈ అంశంపై అన్ని వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతున్నది. (India vs Bharat row ) ఈ నేపథ్యంలో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ �