సంగారెడ్డిలో బీజేపీ సోమవారం నిర్వహించిన విజయ సంకల్ప సభకు జనం రాకపోవడంతో సభా ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. బీజేపీ హేమాహేమీలైన కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల, బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు, కేంద�
బీజేపీలో టికెట్ కోసం దరఖాస్తులు ఓ దండగ వ్యవహారంలా తయారైందని స్వయం గా పార్టీ నేతలే వాపోతున్నారు. పేరుకు 6వేల మంది దరఖాస్తు చేసినా.. ముఖ్య నేతలంతా ముఖం చాటేయడంపై పార్టీలో తీవ్ర చర్చ మొదలైంది.
మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీకి.. ఆ పార్టీకి సైద్ధాంతిక గురువుగా భావించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) నేతలు గట్టి షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం శివరాజ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నా�
ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాకే సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని గిరిజన, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం జడ్చర్ల మండలంలోని మాచారం వద్ద జడ్చర్ల నియోజక
ఎన్నికలు షురువవుతున్నా యి. పంట కల్లం అయినప్పుడు ధాన్యం కోసం వచ్చే వాళ్ల లెక్క ఎంతోమంది వస్తుంటారు..ఏమో చేస్తామని అరచేతిలో స్వర్గం చూపిస్తారు..ఆగం కావద్దు, నమ్మొద్దు..వాస్తవాలు తెలుసుకోవాలి.
నాడు ఉద్యమంలో ముందున్నం...నేడు అభివృద్ధిలోనూ ముందుం టామని, సిద్దిపేట ప్రజలు ఉద్యమంలో పాల్గొన్న రోజుల్లో ప్రతిపక్షాలు ఎకడున్నయ్, ఉద్యమం చేసిన గడ్డ సిద్దిపేట అని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావ�
ఏపీకి నూతన నాయకత్వం అత్యవసరమని బీఆర్ఎస్ ఏపీ చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. టీడీపీ, వైసీపీ నాయకత్వంతో విసిగి వేసారిన ఆంధ్ర ప్రజానీకానికి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా మారిందని తెలిపారు.
బీజేపీ ఒక విష సర్పమని, ప్రజలు దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ జీ20 సమావేశం సందర్భంగా పేదల మురికివాడలను కనపడకుండా దాచే�
ఇండియా పేరును భారత్గా మార్చడం ఇష్టం లేని వారు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవచ్చునని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. ఖరగ్పూర్లో ఆదివారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పశ్చ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశం పేరును అనధికారికంగా మార్చేయటంతో ఎక్కడ చూసినా ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తున్నది. ప్రధానిమోదీ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అధికారిక కార్యక్రమాల్లో ఇండియాకు బదులుగా భార
రాష్ట్రంలోని దళితుల ఆర్థిక సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ఇచ్చే దమ్ము కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఉందా అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.