సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈ తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో అనేక అద్భుతాలు జరిగాయని పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్లో 7 లక్షల చేప పిల్లలు, గజ�
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లతో ప్రచారం చేస్తుందని, వారి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ జా
మెట్ట ప్రాంత వరప్రదాయని అయిన గౌరవెల్లి రిజర్వాయర్తో హుస్నాబాద్ నియోజకవర్గం మరో కోనసీమలా మారబోతున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
బీజేపీ అధినాయకత్వంపై ఇటీవల తరచూ విమర్శలు చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలను వీడలేదని, వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని ప�
India vs Bharat \ ఇండియా, అనగా భారత్ రాష్ర్టాల సముదాయం అని చెప్తుంది రాజ్యాంగంలోని మొదటి అధికరణం. సెప్టెంబర్ 18న పార్లమెంటును సమావేశపరచటం అంటే 75 ఏండ్ల్ల అనంతరం సరిగ్గా అదే రోజు రాజ్యాంగ సభ నిర్ణయాన్ని తిరగరాయాలనే�
Jamili Elections | దేశంలో జమిలి ఎన్నికలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుండగా.. సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ ఓ ఆసక్తికరమైన సంగతిని వెల్లడించింది. దేశంలో పార్లమెంట్ నుంచి గ్రామ పంచాయతీస్థాయి వరకు ఒకేసారి (జమిలి
గౌరవప్రదమైన వేతనం ఇవ్వాలని, పనిచేసే చోట కనీస వసతులను కల్పించాలంటూ బీజేపీ పాలిత హర్యానాలో ఆశావర్కర్లు నిరసనబాట పట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ దాదాపు 20 వేల మంది ఆశాలు గత నెల రోజులుగా ఈ ఆందోళనలు చేస్త
ప్రజల అండే తనకు కొండంత ధైర్యమని, ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల అండతోనే 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచామని,
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆశించిన మేర అభివృద్ధి చేశానని, ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తనను ఆశీర్వదించాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గో
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో మనమే ఆదర్శంగా ఉన్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడి పథకం ఒక్కటైనా ఉన్నదా? అన్ని ప్రశ్నించారు. రాష్ట్రం�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండలం బొత్యతండా, రెడ్యాతండా, గుడితండా, జాగ్యతండా, కొర్రమనిసింగ్తండాల్లోని కాంగ�
దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా రెండు రోజుల పాటు నిర్వహించిన జీ-20 గ్రూపు సదస్సుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చుపై పెద్దయెత్తున చర్చ నడుస్తున్నది. సమావేశాల నిర్వహణ పేరుతో మోదీ సర్కార్ వేల కోట్�