చివరి రక్తపు బొట్టు నియోజకవర్గం అభివృద్ధికే దారపోస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలపై ఆకర్షితులై మండలంలోని లెంకాలపెల్లి, దస�
Congress MLA With Huge Cash | కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే భారీ నోట్ల కట్టలతో కనిపించారు. బెడ్పై డబ్బుల కట్టలు ఉండగా వాటి ఎదురుగా ఆయన కూర్చొని ఉన్నారు. (Congress MLA With Huge Cash) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించటంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నద�
వచ్చే అసెంబ్లీలో గెలిచి తెలంగాణలో కూడా కర్ణాటక మాడల్ను అమలుచేస్తామం టున్నది కాంగ్రెస్ పార్టీ.. ఇక తెలంగాణలో డబుల్ ఇంజిన్ పాలన అమలుచేసి తీరుతామని బీజేపీ రంకెలేస్తున్నది.
మత సామరస్య భావన అణువణువునా నిండి ఉన్న సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించిన్రు! రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
దేశాన్ని డబ్బు ఏండ్లకుపైగా పాలించిన కాంగ్రెస్, బీజేపీలు అన్ని రంగాల్లో విఫలమయ్యాయని, ప్రజలకు కనీస అవసరాలైన విద్య, వైద్యం, కరెంట్, తాగు, సాగునీరు అందించలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్�
కరువు సీమ సాగునీటి గోస తీర్చేందుకు సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ (పీఆర్ఎల్ఐఎస్) దేశం దృష్టిని ఆకర్షించింది.
Clashes Between TMC, BJP Councillors | మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో టీఎంసీ, బీజేపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ జరిగింది. (Clashes Between TMC, BJP Councillors) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రాష్ట్రంలో అభివృద్ధి పండుగ జరగుతున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నిన్న ఒక్కరోజే 9 మెడికల్ కాలేజీ లు ప్రారంభించుకున్నామని, నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును (PRLIS) సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభిస్�
తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తుంటే, బీజేపీ రాష్ర్టాల్లో విద్యుత్తు రంగం సంక్షోభంలో కూరుకున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
విపక్ష ఇండియా కూటమి 14 మంది టీవీ న్యూస్ యాంకర్లను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ స్పందించింది. మీడియా సహా పలు సంస్దలను బహిష్కరించడం కాంగ్రెస్ పార్టీకి మేలు చేయదని బీజేపీ ప్ర�
కర్ణాటకను కుదిపేస్తున్న బీజేపీ టికెట్ కేటాయింపుల స్కామ్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పార్టీ పెద్దల హస్తం దీని వెనుక ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆరెస్సెస్ నేతలు, స్వామీజీలు కూడా అందులో కీల�
అధికారంలోకి వచ్చింది మొదలు ‘దేశమంతా ఒక్కటే’ అంటూ బీజేపీ సర్కారు ప్రకటనలతో ఊదరగొడుతూనే ఉన్నది. ఇందులో భాగంగా ‘వన్ నేషన్ - వన్ రేషన్', ‘వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్', ‘వన్ నేషన్ వన్ ట్యాక్స్', ‘వన్