కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి తెలంగాణ పగ్గాలు వారికి అప్పగిస్తే రాష్ట్రం ఢిల్లీ పాలకుల చేతుల్లోకి వెళ్తుందని, అలా జరిగితే ఏడాదిలోనే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫ�
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్పై ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. గురువారం ఆ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని.. రూ.50,700 కోట్ల విలువజేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా బయపెట్టింది. తొలిరోజు ‘75 ఏండ్ల భారత ప్రస్థానం’పై చర్చ జరుగుతుందట. రాజ్యాంగసభ కాలం నుంచి నేటివరకు జరిగిన పరిణామాలన్నింటిపై చర్చిస్తారట. ఈ వ
రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదు. సొంతలాభం చూసుకున్నారే గానీ.. ఏ ఒక్క పనీ చేయలే. వాళ్లకు ప్రజలపై ప్రేమ లేదు. అభివృద్ధి ఎజెండా లేదు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి చేపట్టింది దొంగదీక్ష అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్�
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని తమ ఎంపీలకు బీజేపీ మూడు లైన్ల విప్ను జారీచేసింది. ముఖ్యమైన అంశాలు చర్చకు, ఆమోదానికి రానున్న నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభ ఎంపీలు తప్పక సభకు హాజరుకా�
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బుధవారం చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. బీజేపీ నిరుద్యోగ దీక్షలో అరవింద్ మాట్లాడుతూ ‘అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినా..
‘బీజేపోళ్లకు భయం పట్టుకున్నది. బిచానా ఎత్తేసిండ్రు. అందుకే జమిలి జమిలి అంటూ కొత్త డ్రామా తెచ్చిండ్రు. తెలంగాణలో ఒక్క సీటు వచ్చేట్టులేదని, నూకలు చెల్లినయ్ అని వాళ్లకు అర్థమైంది. పార్లమెంట్ ఎన్నికల నాటి
నిరుద్యోగ దీక్ష పేరుతో బీజేపీ హైదరాబాద్లో చేపట్టిన కార్యక్రమం నవ్వులపాలైంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితోపాటు దాదాపు పార్టీ ముఖ్యనేతలంతా ఈ దీక్షలో పాల్గొన్నారు. అయినా వేదికపై నేతలే తప్ప వేదిక మ�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో విజయం తమదేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరనున్నదని ధీమా వ్యక్తం చేశ�
రేవంత్రెడ్డి.. ఓ చిల్లర దొంగ అని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. బుధవారం పరకాల ఎమ్మెల్యే