విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేయడం తగదని, ఈ కోటా పరిమాణంపై నిర్ణయం తీసుకునే హక్కును ఆయా రాష్ర్టాలకే దఖలు పరచాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు.
మహిళలు ఎక్కడైతే రక్షించబడతారో.. ఎక్కడైతే గౌరవించబడతారో ఆ దేశం, ఆ సమాజం బాగుపడ్తది. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’ అని వేదంలో కూడా చెప్పారు. మహిళలు ఎక్కడ గౌరవించ బడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు
రాష్ట్ర బీజేపీలో కూటముల కొట్లాట మరింత ముదురుతున్నది. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా కొందరు నేతలు జట్టు కట్టినట్టు తెలుస్తున్నది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ పార్టీలో ఉన్న ఏకైక (ధన్వాడ మండలం) జెడ్పీటీసీ విమల, ఆమె భర్త (బీజేవైఎం జిల్లా నాయకుడు) అంజియాదవ్ 400మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
‘కాంగ్రెస్వన్నీ ఉత్త హామీలే. ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలిచ్చి మోసం చేయాలని చూస్తున్నరు. దమ్ముంటే ముందుగా వారి పాలిత రాష్ర్టాల్లో అమలు చేసి చూపించాలని’ అని మంత్రి కొప్పుల ఈశ్
రాష్ట్రంలో బీజేపీకి చెందిన కొందరు దివాళాకోరు మేధావులు, జోకర్లు తెలంగాణలో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ప్రచారం కోసం మత హింసను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.
Minister KTR | హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అద్భుత పాలన సాగుతుంటే.. బీజేపీ మాత్రం కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తోందని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్�
ప్రధాని మోదీ (PM Modi) పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణపై విషం చిమ్మారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) విమర్శించారు. గుజరాత్లో రక్తపుటేరులు పారిన సంఘటనలు ఇంకా మోదీ మరచిపోనట్లు లేదని, అవే ఇ
తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదని, పోరాడి సాధించుకున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు. తెలంగాణ (Telangana) పోరాటాలను కాంగ్రెస్ పార్టీ (Congress) పదేపదే అవమానిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పరిస్థితి. అదేపనిగా అబద్ధాలు చెబితే ప్రజలు నవ్వుకుంటారనే కనీసం ఇంగితం లేకుండా తుక్కుగూడ సభలో అబద్ధాలను వల్లెవేశారు. ‘పా�
ఛత్తీస్గఢ్లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల అవినీతి బాగోతం ఆధారాలతో సహా బయటపడింది. కోట్ల రూపాయల విలువజేసే రూ.500 నోట్ల కట్టల్ని తన ముందు పరుచుకొని ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యే రామ్కుమార్ కొంతమందితో రాజకీయ మ
దేశంలో థర్డ్ ఫ్రంట్కు బలమైన అవకాశాలు ఉన్నాయని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మూడో ఫ్రంట్కు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు నాయకత్వం వహించాలని ఆయన ఆకాంక్షి�
ఆధునిక నాటకకర్త గురజాడ దూరదృష్టితోనే గిరీశం పాత్రను సృష్టించారు. ఇప్పుడు తెలంగాణలో గిరీశం సోదరులు రాజకీయ రంగంలోకి విస్తృతంగా ప్రవేశించారు. ఈ గిరీశం సోదరులు ఒక్కమాట మీద నిలువరు.
55 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ర్టానికి ద్రోహం చేశాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.