నూతన పార్లమెంట్ నిర్మాణ శైలి దేశంలో 140 కోట్ల మంది ప్రజల ఆశల్ని వమ్ముచేసిందని కాంగ్రెస్ మండిపడింది. నూతన పార్లమెంట్ను మోదీ మల్టీప్లెక్స్గానో, మోదీ మారియట్గానో పిలవాలని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమ
కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. తాజాగా జరిగిన రెండు ఘటనలు బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు నిదర్శనంగా ని
తెలంగాణ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై కాంగ్రెస్, బీజేపీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి �
లక్ష్మణచాంద మండలం తిర్ గ్రామానికి చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు, యువకులు బీజేపీని వీడి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షం లో బీఆర్ పార్టీలో చేరారు. వీరికి గులాబీ కం డువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.
మద్యం మత్తులో బీజేపీ (BJP) నేతలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడికి తెగబడిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ (Khanapur) ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న భూక్యా జాన్సన్ నాయక్ (Bhukya Johns
మహిళా బిల్లుపై పార్లమెంటులో సుదీర్ఘంగా ఎనిమిది గంటలపాటూ చర్చ జరిగింది. ఈ చర్చలో అన్ని రాజకీయపార్టీలకు చెందిన అరవై మంది సభ్యులు తమ అభిప్రాయాలను సభకు తెలియచేయడం గమనార్హం.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వ్యవహారశైలిపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి పెరుగుతున్నది. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ నియంతృత్వ ధోరణిలో ప్రవర్తించేవాడని, కిషన్రెడ్డి రాకతో తమకు స్వే�
కొత్త పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ అభ్యంతరకర, మత విద్వేష వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీకి చెందిన ముస్లిం ఎంపీ కున్వర్ డానిష్ అలీనికి ఉద్దేశించి ‘ముస్లిం ఉగ్రవాది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశ�
‘కాంగ్రెస్, బీజేపీవి ప్రగల్భాలు.. బీఆర్ఎస్వీ పథకాలు. ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మి ఆగంకావద్దు. మేలు చేసిన వారిని మరిచిపోవద్దు’ అని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అన్నారు.
బీఆర్ఎస్కు యువకుల సంపూర్ణ మద్దతు ఉన్నదని, గడిచిన రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు.
జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ శనివారం తొలిసారిగా భేటీ కానున్నది. ఈ సమావేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై రోడ్మ్యాప్, రాజకీయ పార్టీలు, సంబంధిత నిపుణు
చిత్తశుద్ధి కొరవడి చేసే ఏ కార్యక్రమమైనా ఆచరణలో ఆశించిన ఫలితాలనివ్వదని చరిత్రలో అనేకసార్లు నిరూపితమైంది. చట్టసభల్లో ఆ బిల్లు పాసైందనే సంబరం కంటే ఆ బిల్లు ఆచరణ సాధ్యం కాదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చ�
చంద్రయాన్పై లోక్సభలో గురువారం వాడీవేడి చర్చ జరిగింది. చంద్రయాన్-3 విజయం మాదంటే.. మాదంటూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పొట్లాడుకున్నాయి. ఇస్రో శాస్త్రవేత్తల ఘనతను కొట్టేసేందుకు రెండు జాతీయ పార్ట