రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించడానికి అవసరమైతే కాంగ్రెస్తో చేతులు కలుపుతామని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియాలో పోస్టు�
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కమలనాధులు ఆశలు వదులుకున్నారని రాష్ట్ర మాజీ సీఎం, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాధ్ (Kamal Nath) పేర్కొన్నారు.
MLA Bajireddy Govardhan | రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా డిచ్పల్లి మండలం గొల్లపల్లి, నిజామాబాద్ రూరల్ మండలం �
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) వ్యవహరించారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ప్రభుత్వం పంపిన జాబితాను గవర్నర్ ఆమోదించడం సంప్రదాయమన్నారు.
తాంబూలాలిచ్చేశాం.. పెండ్లి ఎప్పుడని మాత్రం అడగొద్దు అన్న చందంగా మహిళా బిల్లును చకాచకా దాటించి బీజేపీ సంబురపడుతున్నది. సుమారు పదేండ్ల కాలయాపన.. దాదాపు ముగిసిన రెండో విడత పదవీకాలం.. దేశమంతటా ముప్పిరిగొన్న �
మంత్రిమండలి నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం గవర్నర్లకు ఉండదు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్కు స్వయంగా నిర్వర్తించే విధులు ఉండవు. ఏ విధులు లేని గవర్నర్ ఆర్టికల్ 163 ప్రకారం మంత్రివర్గం సలహాలను తప్పక అంగీకరి
‘తెలంగాణ సాధించుకున్న తర్వాత మహిళల అభ్యున్నతికి అనేక పథకాలు తీసుకువచ్చాం. గొప్ప గొప్ప కార్యక్రమాలు అమలు చేశాం. ఈ రోజు మహిళా సాధికారతలో దేశంలో మనమే ముందున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియ�
వడ్డించే వాడు మన వాడైతే కడ బంతిలో ఉన్నా ముక్క పడుతుందనేది సామెత శుద్ధ తప్పని రుజువైంది. ఓబీసీ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినా, అం�
చ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. విపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు.
గవర్నర్ కోటా కింద తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళిసై తిరసరించడాన్ని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్�
రాష్ట్ర గవర్నర్ తమిళిసై కావాలనే చట్టాన్ని చేతిలోకి తీసుకొని రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఫు డ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ మండిపడ్డారు. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్కుమా�
మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ సోమవారం ప్రకటించింది. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే ఈ జాబితాలో ఉన్నారు.