రాజధాని ఇంఫాల్ సరిహద్దులోని సీఎం ఎన్ బీరేన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై గురువారం రాత్రి ఓ గుంపు దాడికి ప్రయత్నించింది. భద్రతా బలగాలు గాల్లోకి తుపాకీ కాల్పులు జరపటంతో దుండగుల గుంపు అక్కడ్నుంచి వెళ్లిపోయ
‘మనలో ఎవరో ఒక కోవర్ట్ ఉన్నారు’.. బీజేపీలో గ్రూపు రాజకీయాలు నడుపుతున్న ప్రతి ఒక్కరిలో మెదులుతున్న సందేహం ఇది. ఆ కోవర్టు ఫలానా వ్యక్తే కావొ చ్చని అనుమానిస్తున్నారు. బీజేపీలో ఇటీవల గ్రూపు రాజకీయాలు ఎక్కువ�
జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన బీజేపీ పట్టణాధ్యక్షుడు బొడ్ల రమేశ్ మరో నలుగురు అనుచరులతో కలిసి గురువారం రాత్రి తన పక్కింటి వారిపై దాడికి దిగారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతున్నది.
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అనే క అబద్ధాలు చెప్తున్నదని, అరచేతిలో వైకుంఠం చూపుతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కు లు చేసినా ముఖ్యమంత్రి�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు తిరసరిస్తారని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని, ఆ పార్టీ మాటలు
కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి మూడున్నరేండ్లయినా బండి సంజయ్ ఒరగబెట్టిందేమీ లేదు. రాష్ట్రం గురించి, కనీసం తన నియోజకవర్గం గురించి ఏ రోజైనా.. ఏ భాషలోనైనా మాట్లాడిండా..? ఆయన అన్న ట్టు రాష్ట్రంలో, కరీంనగర్ జిల�
ఎన్నికల్లో గెలిస్తే ఐదురోజుల్లో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అర్వింద్..ఇప్పుడు పసుపు బోర్డు ఎక్కడా? అని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు.
బీజేపీకి దక్షణాదిలోనే కాదు ఉత్తరాదిలోనూ గడ్డు పరిస్థితే ఎదురవుతున్నది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నట్టు సమాచారం.
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కొత్త అధికారిక నివాసం నిర్మాణంలో అక్రమాలు, ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది.
ఇటీవలి కాలంలో అణగారిన వర్గాల ఎదుగుదలను బీజేపీ ప్రభుత్వ నియమిత గవర్నర్లు అణచివేస్తున్నారు. వివిధ రాజ్యాంగబద్ధ సంస్థలలో ఆ వర్గాల ప్రాతినిధ్యం లేకుండా చేయాలని చూస్తున్నారు. బీజేపీ హయాంలో రాజ్యాంగ నైతికత,
ఉద్యోగులకు వేతనాల విషయంలో ఏ రాష్ట్రమూ తెలంగాణ దరిదాపుల్లో కూడా లేదు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కంటే తెలంగాణలో అంగన్వాడీలకు వేతనాలు రెండు రెట్లు అధికంగా ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వేతనాలు ఎ�
ఎన్నికల ముందర ఊర్లకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకుల గాలిమాటలు నమ్మద్దు. పొరపాటున వారికి అధికారమిస్తే మన బతుకులు అంధకారమవుతాయి’ అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మ�