Minister KTR | పాలమూరు గడ్డపై పదేండ్ల కిందట ఎన్నికల ఆర్బాటంగా మోదీ ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చకపోవడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 2014లో ఏర్పాటు చేసిన సభలో పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టుపై అ
Gas Cylinder Price | భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం మరో భారం మోపింది. వాణిజ్య అవసరాలకు (Commercial) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ (LPG cylinder) ధరను �
BJP | ప్రజా సమస్యలను గాలికొదిలేసి కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న బీజేపీకి దేశవ్యాప్తంగా ఇంటాబయటా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటు ప్రజల నుంచి.. అటు సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న�
PM Modi | పాలమూరు గడ్డపై పదేండ్ల కిందట ఎన్నికల ఆర్భాటంగా హామీలిచ్చిన మోదీ.. ఇప్పటికీ నెరవేర్చలేదు. పదేండ్ల తర్వాత ఇక్కడికి వస్తున్న సందర్భంగా 2014 ఏప్రిల్ 22న ఆయన మాట్లాడిన మాటలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.
PM Modi |రాజకీయ బహిరంగ సభలకు జనం రావాలంటే పార్టీపైనో, నాయకుడిపైనో అభిమానం ఉండాలి. లేదంటే ఆ పార్టీ నాయకుడి వల్ల ఆ ప్రాంతానికి ఏదైనా మైలు జరిగి ఉండాలి. అప్పుడే అభిమానంతో ఆ పార్టీ బహిరంగ సభలకు జనం వస్తారు.
బీజేపీ మరోసారి ఎన్నికల స్టంట్కు తెరలేపింది. అసెంబ్లీ ఎన్నిక లు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ నేతలు అనవసర హంగామాతో హడావిడి చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనతో జనాదరణ పొందాలని ఎత్తులేశారు. ఈ క్రమంలో ఆదివ
సమస్యలు తెలిసిన వాడిని.., కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి అండగా ఉంటా..’ అని బీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ అభ్యర్థి అనిల్ జాదవ్ ప్రజలను కోరారు. మండలంలోని మచ్చాపూర్, కొలాంగూడ, కొద్దుగూడ గ్రామాల్లో
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే తెలంగాణను నెంబర్వన్గా తీర్చిదిద్దుతున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న వాళ్లు పాలమూరుకు వస్తున్నారని, తెలంగాణ అంటేనే విషం చిమ్మేవాళ్లు రాష్ట్రానికి వచ్చి ఏం చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) విమర్శించారు. ప్రధాని మోదీ (PM Modi) ఏ మొహం
కాషాయ పార్టీ నాయకుల పరిస్థితి ఎవరికి వారే యమునా తీరుగా ఉంది. గ్రేటర్లో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన ఏ నియోజకవర్గానికి కూడా సరైన అభ్యర్థులు దొరకడం లేదు. ‘ఇంకేముంది మనకంటే ఎవ్వరూ గొప్పా’ అంటూ ఆ �
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేరళలోని ముఖ్యమైన ఆరు స్థానాలపై బీజేపీ కన్నేసింది. ఇప్పటి నుంచే అక్కడ అభ్యర్థుల వేటలో పడింది. కేరళలో స్థానిక నేతల కన్నా ఇతర ప్రాంతాలకు చెందిన జాతీయ నేతలను బరిలోకి దింపాలన్న యోచన
జమిలి ఎన్నికలకు కేంద్రంలోని బీజేపీ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో లా కమిషన్ తన కసరత్తును ముమ్మరం చేసింది. లోక్సభ, రాష్ర్టాల శాసనసభలకు 2029 నుంచి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ఫార్ములా రూపొందిస్తున్నట్టు �
కాంగ్రెస్, బీజేపీ తమ హయాంలో బీసీలకు చేసిందేమీ లేదని జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప వెనకబడిన వర్గాల సమగ్ర అభ్యున్నతికి పాటు�