సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ దొడ్డి దారిన గెలువాలని ఎన్నికలకు ముందే ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం ప్రారంభించింది. ఈ విషయమై కొన్ని దృశ్యాలు ఆదివారం సోషల్మీడియాలో హల్చల్ చేశాయి. ఎమ్మ�
గవర్నర్ వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ సర్కార్ భ్రష్టు పట్టిస్తున్నది. రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరించాల్సిన గవర్నర్లను కేంద్రం తన రాజకీయ ప్రతీకారాలు, ప్రయోజనాల కోసం వాడుకొంటున్నదనే విమర్శలు వెల్ల�
కాంగ్రెస్ రాష్ట్రంలో దివాళా తీసిన పార్టీగా మారిందని, రాష్ర్టానికో పాలసీని అమలు చేస్తున్న ఆ పార్టీ నాయకుల మాటలు నమ్మితే ఆగమైపోతామని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నా
మధ్యప్రదేశ్లోని మహా నగరంగా పేరొందిన ఉజ్జయినిలో ఇటీవల 12 ఏండ్ల లైంగిక దాడి బాధితురాలు అర్ధనగ్నంగా చిరిగిన బట్టలతో, గాయాలతో స్థానికుల ఇండ్ల తలుపులు తడుతూ, పిలుస్తూ తనను రక్షించాలని వేడుకుంది.
ప్రధాని మోదీ తొమ్మిందేండ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తూ, విభజన చట్టం ప్రకారం రావాల్సిన హక్కులను కాలరాస్తూ ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నారని మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు.
‘ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్నగర్కు వస్తాడు.. పోతాడు.. కానీ ఈ ప్రాంతానికి చేసేది మాత్రం ఏమీ ఉండదు.. ఆయనకు ఈ ప్రాంతమంటేనే ద్వేషం’ అని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీ ఇ�
ప్రధాని మోదీ పాలమూరు సభలో పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు ఊసేలేదని మంత్రి నిరంజన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో మోదీ ఇచ్చిన ఎన్నికల ప్రచారం హామీ మోసపూరితమేనా? అని ప్రశ్నించారు. పీఆర్ఎల్ఐఎస్
గిరిజన ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఇప్పుడు గిరిజనులపై కపట ప్ర�
‘పాలమూరుకు వచ్చిన ప్రధాని మోదీ కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటిస్తారని తెలంగాణ ఉద్యమకారుడిగా ఎంతో ఆశపడ్డాను. కానీ ప్రధాని నిరాశ పరిచారు’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వి�
ప్రధాని మోదీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. ఆయన ఎన్ని పర్యటనలు చేసినా రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. మహబూబ్నగర్ పర్యటకు వ
కాంగ్రెస్, బీజేపీకు గడ్డుకాలం వచ్చిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలం కొల్తూర్ గ్రామ బీజేపీ అధ్యక్షుడు అన్నబోయిన అశోక్, నాయకులు తాటికొండ మహేశ్, అన్నబోయ
పదేండ్ల క్రితం ప్రకటించిన గిరిజన యూనివర్సిటీని ఇన్నేండ్లకు ఇస్తారా? అని ప్రధాని మోదీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మహబూబ్నగర్ సభలో కొత్తగా ప్రధాని ఇచ్చిన హామీ ఏమిటి? అని ప్రశ�
తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు నిర్ణయం అనేది ప్రధాని మోదీ ఎన్నికల స్టంట్లో భాగమని మాజీ ఎంపీ సీతారాంనాయక్ విమర్శించారు. ఎన్నికల ముందు వర్సిటీ గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. వర్సిటీని కేంద్ర గిరిజ