‘మేము ఫైటర్స్ తప్ప చీటర్స్ కాదు’ అని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని, ఎవరితోనూ పొత్తుకు కూడా ప్రయత్నించలేదని స్పష్టంచేశారు.
కర్నాటకలో కాంగ్రెస్ విజయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్ధితులు బీజేపీకి అనుకూలంగా లేవని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) పేర్కొన్నారు.
Minister Sabitha Indra Reddy | సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు క్యూ కడుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం �
Minister KTR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని.. ఆ అవసరం కూడా లేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా బ�
Telangana | అధికార పార్టీ జోరుకు కాంగ్రెస్, బీజేపీలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు అందుకుంటున్నది. గ్రేటర్లో అభివృద్ధ
Siddipet Train | సిద్దిపేట-సికింద్రాబాద్ రైలు ప్రా రంభోత్సవంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అధికారిక కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంలా మార్చేశారు. ప్రొటోకాల్ను గాలికి వదిలేశారు.
ప్రధాని నరేంద్రమోదీ నిజామాబాద్ సభలో మాట్లాడిన తీరుపై తెలంగాణ ప్రజలు, మేధావులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. రాష్ర్టానికి కేంద్రం చేసిందేమీ లేకపోవటంతో చెప్పుకోవటానికి ఏమీ లేక, రాష్ట్రప్రభుత్వంపై, సీఎ�
బీజేపీ, ప్రధాని మోదీ అబద్ధం అనే పదానికి పర్యాయపదాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు.
Minister Harish Rao | సిద్దిపేట రైల్వే లైన్ తామే సాధించామనడం సిగ్గుచేటు.. బీజేపోళ్లు ఏనాడైనా రైల్వేలైన్ పనులను పరిశీలించారా? తెలంగాణ ప్రభుత్వం రూ.640 కోట్లు భరిస్తే.. ప్రారంభోత్సవంలో కనీసం సీఎం ఫొటో పెట్టరా? కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమైందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో తీజ్, సేవాలాల్ భవనాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ�
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కావడంతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎంతగానో విశ్వసిస్తున్నారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
నిజామాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఊరించి ఉసూరుమన్నట్లు సాగింది. మోదీపై ప్రజలు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ప్రధాని హోదాలో రెండోసారి ఇందూరుకు వచ్చిన మోదీ జిల్లాపై వరాలు కురిపిస్త�
ప్రజలు కాంగ్రెస్, బీజేపీలను తరిమికొట్టాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి పిలుపునిచ్చారు. నమస్తే నవనథపురం కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్ట�
Minister KTR | ప్రధానివన్నీ అబద్ధాలేనని, నోరు తెరిస్తే అబద్ధాలు వల్లెవేయడం ఆయనకు అలవాటుగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవారు తనస్థాయిని తగ్
Minister KTR | జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఖండించారు. కేసీఆర్ ఒక ఫైటర్ అని చీట�