కృష్ణా జలాల పునఃపంపిణీకి ట్రిబ్యునల్ను ఏర్పాటుచేయడంలో జాప్యానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మం�
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డకౌట్.. కాంగ్రెస్ రనౌట్ కావడం ఖాయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సిక్సర్ కొట్టడం ఖాయమని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా అని
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెసోళ్లు చెప్పే కళ్లబొల్లి మాటలు నమ్మవద్దని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పదేండ్ల ప్రస్థానంలో భాగంగా శుక్రవారం బిజినేపల్లి మండలంలోని ఊడ్గులక�
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉన్నది. అయినా పార్టీల మధ్య రాజకీయ వేడి రగులుతున్నది. పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హీటెక్కిస్తున్నారు. అధికార విపక్షాలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) �
ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీ నేతలు బరితెగించారు. కాంట్రాక్టర్ తమకు కమీషన్ ఇవ్వలేదన్న అక్కసుతో ఏకంగా బుల్డోజర్తో రోడ్డును ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా నిర్మాణ సంస్థ కార్మికులపై దాడికి దిగారు.
దేశంలోని పేదలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)ను పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగంగానే కేంద్రం బెంగాల్లో దీనిని తాత్కాలికంగా నిలిపివేసిందని ఎన్ఆర్ఈజీఏ �
అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించే లక్ష్యంతో గులాబీ శ్రేణులు కదనోత్సాహంతో ముందుకు సాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణుల సమరోత్సాహాన్ని చూసి కాంగ్రెస్, బీజేపీ బెంబేలెత్తిప�
మధ్యప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కాపాడుకొనేందుకు బీజేపీ పడరాని పాట్లు పడుతున్నది. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ప్రజాగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఓటమి తప్పదని గ్రహించిన కమలం పార్టీ ఓటర్లన
‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసోళ్లు గెలిచేది పదో, పన్నెండు మందో ఉంటారు. ఎన్నికలయ్యాక వారితో ఈ గాడ్సే (రేవంత్రెడ్డి) బీజేపీలోకి జంప్ అవటం ఖాయం’ అని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశా
దేశవ్యాప్తంగా బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఇటు ప్రజల నుంచి అటు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీంతో రానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో ఓటమి తథ్యమని ముందే తెలుసుకున్న ఆ పార్�
అసెంబ్లీ ఎన్నికల కోసం గురువారం బీజేపీ ప్రకటించిన 14 కమిటీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో నిరసనగళం వినిపిస్తున్నవారు, పార్టీ వీడే అవకాశం ఉందని ప్రచారంలో ఉన్నవారికి ఈ కమిటీల్లో చోటివ్వడంతో వ�