కేంద్ర దర్యాప్తు సంస్థలనే కాకుండా చివరకు ఎన్నికల కమిషన్ను కూడా బీజేపీ తనకు అనుకూలంగా వ్యవహరించేలా ప్రభావితం చేస్తున్నదా? ఐదు రాష్ర్టాలకు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ను సునిశీతంగా పరిశీలించినవారు ఇల
రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన పైలట్ వర్గాలు కాంగ్రెస్కు పెద్�
‘కాశ్యాన్తు మరణాన్ ముక్తిః.. ’ అంటే కాశీ (వారణాసి)లో మరణిస్తే ముక్తి లభిస్తుందని అంటారు. అయితే, అదే కాశీలో ఏండ్లుగా బతుకుతున్న రైతన్న.. ‘ముక్తి కోసం కాదు.. మా సాగు భూముల కోసం మరణానికైనా సిద్ధమే’నని అంటున్నా�
కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించడం, అసెంబ్లీ ఎన్నికల నగరా మోగడంతో గ్రేటర్ బీఆర్ఎస్లో కదనోత్సాహం కనిపిస్తున్నది. ఎన్నికల రణరంగానికి ముందస్తుగానే సిద్ధమైన పార్టీ శ్రేణులు గడిచిన రెండు నెలలు�
ఎన్నికల నగారా మోగింది. సోమవారం మధ్యాహ్నమే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గ్రేటర్లో రాజకీయ వేడిమి రాజుకున్నది. ఓ వైపు షెడ్యూల్ ఖరారైనా.. ప్రతిపక్ష పార్టీల్లో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అధిష్ఠానాన్ని
నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ నలుగురు కేంద్ర మంత్రులు సహా 18 మంది ఎంపీలను బరిలోకి దించింది. సోమవారం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో పోటీ చేసే కొందరు అభ్యర్థుల జ�
అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు తుది సమరానికి సై అంటున్నాయి. అందులో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ తనదైన శైలిలో దూసుకుపోతున్నది. ఆగస్టు 21వ తేదీన ఉమ్మడి జిల్లాలోని 12కు 12 స్థానాల్ల�
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయ పార్టీలు (Rajasthan Polls) ప్రచార వ్యూహాలకు పదునుపెట్టడం, అభ్యర్ధుల ఎంపిక కసరత్తును వేగవంతం చేస్తున్నాయి.
కేసీఆర్ మాట అంటే తప్పడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. కొందరి నాలుకకు నరం లేదనీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పారు.
ప్రవాస భారతీయులు సొంత గడ్డపై, విదేశాల్లో చేపడుతున్న రాజకీయ కార్యకలాపాలు భారత దౌత్య వ్యవస్థకు పరీక్షగా మారుతున్నాయి. విదేశాల్లో స్థిరపడిన మోదీ అనుకూల భారతీయుల నుంచి లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్త�
‘తెలంగాణకు గత తొమ్మిదేండ్లలో లక్షల కోట్లు ఇచ్చాం. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా కేంద్రమే చేసింది.’ అనేక వేదికలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పిన మాటలివి. ఊకదంపుడు ఉపన్యాసాలు, మాయా మశ్చీంద్రలు మోదీ�
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండే అంశాలతో ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షే మం గురించి మాట్లాడితే ప్రయోజనం లేదని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. 2014తో పోల్చితే