కేంద్రంలో నియంతృత్వ బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా 28 పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి అంటేనే ప్రధానికి భయం పట్టుకుందని, అందుకే ఇండియా పేరును భారత్గా మార్చాలని ప్రయత్నిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్�
బీజేపీవి దొంగ హామీ లు.. మోసపూరిత వాగ్దానాలని, వాటి ని గిరిజన బిడ్డలు నమ్మరని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. కేంద్రమంతి అమిత్షా ఆదిలాబాద్లో చేసిన వ్యాఖ్యలపై మంగళవారం మండిపడ్డారు.
మన భారత ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం ఎవరైనా, ఏ వృత్తినైనా చేపట్టవచ్చు. సాధారణంగా డాక్టర్ల వారసులు డాక్టర్లుగా, ఇంజినీర్ల సంతానం ఇంజినీర్లుగా కనిపిస్తారు. అలాగే వ్యాపార కుటుంబాల్లో వారి సంత�
హైకోర్టులో న్యాయమే గెలిచిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటీషన్ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని క్యాం�
SMART METER PROGRAMME |ఎవుసం బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టొద్దని సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కారుతో కొట్లాడారు. ‘స్మార్ట్ మీటర్' ఓ విఫల ప్రాజెక్టు అని, రైతును నష్టపరిచేందుకే తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఇప�
షాద్నగర్ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి ఆగమాగంగా ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని ఈ పార్టీ నియోజకవర్గంలో తాము కూడా పోటీలో ఉన్నామని చెప్పుకోవడం చూసి స్థానికులు నవ్వుకుంటున్నారు.
మణిపూర్ సంక్షోభంపై ప్రధాని మోదీ తీరు ప్రతిపక్ష నాయకులకే కాదు, ఆ రాష్ట్ర బీజేపీ నాయకులకు సైతం మింగుడు పడటం లేదు. రాష్ట్రంలో హింస నేపథ్యంలో మణిపూర్ అధికార, విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రధాని మోదీ అపాయింట�
ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ అధికారులు మంగళవారం సోదాలు జరిపారు. గత ఏడాది ఓ కేసులో అరెస్టు అయిన అమనతుల్లాకు ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులోనే మనీల్యాండరింగ్ వ�
మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుటుంబంలో చిచ్చు రేగిందా? రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కొడుకు మర్రి శశిధర్రెడ్డి, మనువడు ఆదిత్యారెడ్డి ఒకే నియోజకవర్గం నుంచి తలపడేందుకు సిద్ధమవుతున్నారా?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో కేంద్ర మంత్రులను, ఎంపీలను బీజేపీ బరిలోకి దింపుతున్నది. రాజస్థాన్లో అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం ప్రకటించింది. 41 మందితో కూడిన లిస్టులో ఏడుగురు ఎంపీలు ఉన్నారు.
Tammineni Veerabhadra | ప్రధాని మోదీని గద్దె దింపడమే లక్ష్యంతో 28 పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి అంటేనే ప్రధానికి భయం పట్టుకుందని, అందుకే ఇండియా పేరును భారత్గా మార్చాలని ప్రయత్నిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి