ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతమంతా ‘హస్త’వ్యస్తమే. కానీ, తెలంగాణ సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల బతుకుచిత్రం మారింది. ఉద్యమ నేత కేసీఆర్ పగ్గాలు చేపట్
ఇంటి ముందు నీళ్లు చల్లొందన్నందుకు పొరుగింటి వ్యక్తి ఒక దళితుడిని తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో చోటుచేసుకుంది.
60ఏండ్లపాటు పాలించి తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు నేడు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే నమ్మేవారెవరూ లేరని, రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని �
కొద్ది రోజులు మా కోసం పనిచేస్తే ఐదేండ్లు మీ కోసం సేవ చేస్తానని యువకులకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీనిచ్చారు. యువతీయువకుల భవిష్యత్తుకు భరోసా తనదేనని, వారిని కడుపులో పెట�
వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 13 శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని రాష్ట్ర సివిల్ సప్లయి కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
Minister Gangula | బీఆర్ఎస్ పార్టీనే మా భవిష్యత్తు అని ప్రజలు నమ్ముతున్నారు. వ్యవసాయానికి పనికిరాని భూములు ఇప్పుడు కాళేశ్వరం నీటితో కలకలాడుతున్నాయి. కరువు నుంచి అద్భుతమైన పంటలు పండే రోజులు వచ్చాయని బీసీ సంక్షేమ
పశ్చిమ బెంగాల్ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్ర స్థాయికి చేరాయి. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద గురువారం పెద్ద ఎత్తున కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ అగ్ర నేతల వైఖరిని తీవ్రంగా దుయ్యబ�
Israel attacks | హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టడమే లక్ష్యంగా గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ తాజాగా సిరియాను లక్ష్యంగా చేసుకున్నది. ఆ దేశ రాజధాని డమాస్కస్, మరో ప్రధాన నగరం అలెప్పోపై గురువారం దాడుల�
బీజేపీలో కొత్త లొల్లి మొదలైంది. బీజేపీ, దాని అనుబంధ యువజన విభాగం బీజేవైఎం మధ్య వైరం ముదిరింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కూడా టికెట్లు ఇవ్వాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు.
Bandi vs DK | తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఇద్దరు అగ్రనేతల మధ్య నిప్పు రాజుకుంది. వారిద్దరూ మరెవరో కాదు. ఒకరు మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కాగా, మరొకరు మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నది. అందులో భాగంగానే మనీష్ సిసోడియా లాంటి వ్యక్తులు అకారణంగా జైల్లో మగ్గుతున్నారు. ఇప్పటికే మా నాయకులపై 170 అవిన
MLC Kavitha | దేశరాజకీయాల్లో బీఆర్ఎస్ గేమ్చేంజర్ కాబోతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమావ్యక్తంచేశారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు అన్ని రంగాల్లో విఫలమయ్యాయని, ప్రాంతీయ పార్�
TS Assembly Elections | “ఎమ్మెల్యే టికెట్ కోసం 20 కోట్లేంది? భూములు అమ్మకానికి పెట్టడం ఏందీ? డబ్బులు చూసి సీటు ఇస్తాననడం సరైనది కాదు. అన్ని కోట్లు ఖర్చుపెట్టి రాజకీయాల్లో ఉండాలా? టికెట్ వస్తే గెలుపు కోసం ఆస్తులన్నీ అమ్
75 ఏండ్ల స్వతంత్ర భారతాన్ని పాలిస్తున్న జాతీయపార్టీలు దక్షిణాది రాష్ర్టాలపై ఆది నుంచి వివక్షే చూపిస్తున్నాయి. నిధుల కేటాయింపు కావచ్చు, రాజకీయ ప్రాతినిధ్యం కావచ్చు ఇలా ఏ అంశాన్ని చూసినా దక్షిణాది రాష్ర్�