కాంగ్రెస్ పార్టీ ఏటీఎం ప్రభుత్వాన్ని (ATM Government) నడుపుతున్నదని, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం నుంచి నిధులు సమకూరుస్తున్నారని, స్వాధీనం చేసుకున్న డబ్బు కాంగ్రెస్దేనని కటీల్ ఆరోపణ
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కాంగ్రెస్ (Congress) అసలు పోటీయే కాదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బీజేపీ (BJP) 119 సీట్లలో డిపాజిట్ కోల్పోవడం ఖాయమని చెప్పారు.
భద్రాచలం (Bhadarachalam) మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి (Kunja Satyavathi) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో (Heart attack) ఆమె తుదిశ్వాస విడిచారు.
Minister Srinivas Goud | రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీ వల్లే అభివృద్ధి సాధ్యమని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్( Minister Srinivas Goud)
కాంగ్రెస్ నేత, కాంట్రాక్టర్ అంబికాపతి ఇంట్లో రూ.42 కోట్ల అక్రమ సొమ్ము బయటపడటం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నది. తెలంగాణతో పాటు ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో పంచడానికే ఈ అవినీతి సొమ్మును సిద�
‘ప్రజల్లోకి వెళ్లండి. ప్రచారం చేయండి. అని చెప్తున్నారు. కానీ, అభ్యర్థి ఎవరో చెప్పరు. ఎవరి కోసం ప్రచారం చేయాలి?’ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న ఇదే. బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప�
వైసీపీ, బీజేపీలు కుట్ర చేసి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేయించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. శనివారం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును అర
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో టికెట్లను ఆశిస్తున్న బీజేపీ శ్రేణుల ఆశలపై మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు నీళ్లు చల్లుతున్నారు. ఇన్నేండ్లుగా పార్టీ జెండా మోస్తూ ఏనాటికైనా తమకు తగిన గుర�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ప్రజా రవాణా వ్యవస్థ దారుణంగా ఉన్నది. దాదాపు ౪,౭౯౩ గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామాల ప్రజలు ఎటైనా వెళ్లాలంటే ఆటోలో లేదా బైక్పై పోవాల్సిందే.
బీజేపీలో రోజుకో వర్గం తెరమీదికి వస్తున్నది. ఇప్పటికే కిషన్రెడ్డి వర్గం, బండి సంజయ్ వర్గం, ఈటల రాజేందర్ వర్గం అంటూ రాష్ట్ర నాయకత్వం చీలికలు పేలికలయ్యింది. ఒకరిపై ఒకరు ఢిల్లీలో ఫిర్యాదులు చేసుకుని, పదవ�
రాజస్థాన్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి 41 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ ఇటీవల తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో ఏడుగురు ఎంపీలకు టికెట్లిచ్చింది. రాష్ట్రంలో 200 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలున్నాయి.
ముఖ్యమంత్ర కేసీఆర్ కూతురిని అయినందుకు గర్విస్తున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తాము బీజేపీ మాదిరిగా కాదని, సమర్థవంత వారసత్వ రాజకీయాలను గౌరవిస్తామని శుక్రవారం ఆమె ట్వీట్ (ఎక్స్) చేశారు.