అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి కొనసాగుతున్నది. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకొన్నాడని సొంత �
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) బీజేపీ నేతను ప్రశంసించారు. ఆ నేతతో తనకు జీవిత కాలం స్నేహం ఉంటుందని అన్నారు. అయితే నితీశ్ కుమార్కు తలుపులు మూసుకుపోయాయని బీజేపీ విమర్శించింది.
H D Deve Gowda | బీజేపీతో జేడీ(ఎస్) పొత్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంపై పార్టీ అధినేత హెచ్డీ దేవెగౌడ (H D Deve Gowda) గురువారం చర్యలు చేపట్టారు. ఆయనను పార్టీ నుంచి తొలగించార�
KTR | బీఆర్ఎస్ పార్టీ ఎవరికి బీ టీమ్ కాదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని మాట్లాడిన రాహుల్ గాంధీపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్ల
అది 2019, ఫిబ్రవరి 14. జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడితో దేశమంతా ఉలిక్కిపడింది. కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.
ఉత్తరప్రదేశ్లో బీజేపీ మహిళా కార్యకర్తలు రోడ్డెక్కి ఒకరినొకరు ఇష్టమున్నట్టు కొట్టుకున్నారు. బీజేపీ మహిళా మోర్చా, ఇతర నాయకుల ఆధ్వర్యంలో బుధవారం జలౌన్ జిల్లాలో ఏర్పాటుచేసిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన�
“బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే. ఈ తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధి ఏమీ జరగలేదు. మేం తెలంగాణ అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు అందించాం. ప్రజలంతా కమలం వైపునే చూస్తున్నారు. వచ్చే ప్రభుత్వం బీజేపీదే.”.. అని ఓవై�
గత పాలకుల హయాంలో కనీస సౌకర్యాలకు నోచుకోని నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దానని, ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని బోల్లోని
ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలను ప్రజలు తిప్పి కొట్టేలా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలను చైతన్యం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
Rahul Gandhi | రోజురోజుకు మసకబారుతున్న కాంగ్రెస్ పరిస్థితి చూసో లేదా వరుస ఓటములతో డీలాపడటంతోనే ఆ పార్టీ అగ్రనేత రాహల్ గాంధీ ఏదేదో మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న తమ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్
బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేసింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. బీఆర్ఎ�
గులాబీ దళం కదంతొక్కుతున్నది.. పల్లెపల్లెనా ప్రచారం జోరుగా సాగుతున్నది. మంగళవారం ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వెళ్లగా అపూర్వ స్వాగతం లభించింది. పటాకుల మోత, డప్పు చప్పు�