కాంగ్రెస్ రంగులు మారుస్తూ రాజకీయం చేస్తున్నది. రాష్ర్టానికో మ్యానిఫెస్టో ప్రకటించి, ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నది. కర్ణాటకలో ఇచ్చిన ఐదు హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఇప్పుడు రాహుల్ గ�
‘బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అభ్యర్థుల విజయం ఖాయమని మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస
మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జోరు ముందు కాంగ్రెస్, బీజేపీ బేజారవుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ని మరోసారి ఎమ్మెల్యేగా గెలి�
ఇల్లు కట్టడానికి చేసిన అప్పు, పెళ్లి కోసం చేసిన రుణభారం ఎప్పటికీ తీరదు. వాటితో వచ్చే అనుభవం మరెప్పటికీ కలుగదని గమనించిన పెద్దలు అప్పుడెప్పుడో ‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అని ముందుతరాలకు చెప్పార�
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నారని ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
తాము డబ్బులిచ్చినా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వడం లేదని రాజస్థాన్లో కొందరు బీజేపీ నాయకులు మీడియాకెక్కుతున్నారు. తాజాగా ఫతేహ్పూర్ టికెట్ ఆశించిన ఆనంద్ హడ్డా మాట్లాడుతూ ఏడెనిమిది నెలల �
రానున్న ఎన్నికల్లో గెలిచేది ముమ్మాటికీ బీఆర్ఎస్ (BRS) పార్టీయేనని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) స్పష్టం చేశారు. సబ్బండ వర్గాల సంక్షేమం గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్పై (CM KCR) తెలంగాణ ప్రజలకు అపారమైన ప్రేమ ఉందన�
నిజాం షుగర్స్.. ఒకప్పుడు ఆసియా దేశాల్లోనే అతిపెద్ద చక్కెర తయారీ కర్మాగారం. అంతేకాదు.. నిజాం షుగర్స్ అంటే తెలంగాణ వారసత్వ సంపద. ఇంతటి గొప్ప వైభవాన్ని కలిగిన ఈ ఫ్యాక్టరీని సంక్షోభంలోకి నెట్టి..
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావుకు ప్రజల నుంచి చుక్కెదురైంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా.. మళ్లీ మా గ్రామాలకు ఎందుకొచ్చావని నిలదీశారు.
తమది సిద్ధాంతాలతో నడిచే పార్టీ అని, తమ పార్టీలో సిద్ధాంతాలు తప్ప వ్యక్తులు ముఖ్యం కాదని చెప్పుకొనే బీజేపీ.. ఆచరణలో మాత్రం తాము ఇతర పార్టీలకు ఏమాత్రం ప్రత్యేకం కాదని స్పష్టమవుతున్నది. ఇప్పటికే ఆ పార్టీలో �
మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్పవార్ వర్గం) కూటమి ప్రభుత్వంలో కుమ్ములాటలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపంకంపై కూటమి పార్టీల మధ
తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీలు సృష్టిస్తున్న కల్లోల పరిస్థితులతో కలత చెందుతున్న ఉద్యమశక్తులు తిరిగి ఏకవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు అసలైన రక్షణ అని భావించిన ఉద్యమకారులు, నాయకులు తిరిగి తమ
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ను ఓడించేందుకు ఏర్పడిన ఇండియా కూటమి అప్పుడే బీటలు వారుతున్నట్టు తెలుస్తున్నది. ఈ కూటమి ఐక్యతను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తున్నదన్న ఆరోపణలు వినిపి