హైదరాబాద్లోని గోషామహల్ (Goshamahal) నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని వెతుకులాడటం ఎందుకు అనుకున్నారో ఏమో.. ప్రస్తుత ఎమ్మెల్యే రాజాసింగ్పై (Raja Singh) ఉన్న సస్పెన్షన్ను (Suspension) పార్టీ నాయకత్వం ఎత్తివేసింది.
‘ఉద్యమాల గడ్డ దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేది కేసీఆర్ సర్కారే’ అని బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాకలోని రేకులకుంట
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆరు అబద్ధాలేనని, ఆ పార్టీ నాయకులు ఎన్ని గ్యారెంటీలు ప్రకటించినా తెలంగాణలో వారికి వారంటీలేదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం అందోల్�
తెలంగాణ లో బీసీలపై బీజేపీ కుట్రలకు తెరలేపుతున్నదని, రాష్ట్రంలో బీసీ వాదమే లేదని చె ప్పడానికి ఇదంతా చేస్తుందని ఎక్సైజ్, క్రీ డా శాఖల మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్ర
కుటుంబ రాజకీయాలకు కేరాఫ్గా మారిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు.. సీఎం కేసీఆర్ది కుటుంబ పాలనంటూ విమర్శలు చేయడం గురివింద సామెతను గుర్తు చేస్తున్నదంటూ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి �
కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మవద్దని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆ పార్టీ నాయకులు అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నగర శివారులోని 13వ డివి�
కామారెడ్డి నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి వలసలు భారీగా పెరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన శ్రేణులు పెద్ద ఎత్తున గులాబీ కండువాను ధరిస్తున్నారు. జాతీయ పార్టీల తీరు నచ్చక స్వచ్ఛందంగా ముందుకు వ�
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే రైతురాజ్యం సాధ్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. అమలు కాని హామీలతో కాంగ్రెసోళ్లు ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. శని�
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నపార్టీలు కాంగ్రెస్, బీజేపీకి చెమటలు పట్టిస్తున్నాయి. పైకి ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్య ద్విముఖ పోరుగానే కనిపిస్తున్నప్పటికీ, చిన్నచిన్న పార్టీలు ఎక్కడ తమ క
కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ పార్టీనే అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టీ హరీశ్రావు స్పష్టంచేశారు. హైదరాబాద్లోని మంత్రి
కాంగ్రెస్, బీజేపీ ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో విజయం సాధించేది బీఆర్ఎస్ అని, సీఎం అయ్యేది కేసీఆర్ మాత్రమేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.