వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ను ఓడించేందుకు ఏర్పడిన ఇండియా కూటమి అప్పుడే బీటలు వారుతున్నట్టు తెలుస్తున్నది. ఈ కూటమి ఐక్యతను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తున్నదన్న ఆరోపణలు వినిపి
ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడినందుకు రూ.137 కోట్ల జరిమానా చెల్లించాలంటూ ఎన్సీపీ ఎమ్మెల్సీ ఏక్నాథ్ ఖడ్సే, ఆయన కోడలు, బీజేపీ ఎంపీ రక్షా ఖడ్సేలకు అధికారులు నోటీ�
ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థుల కార్యకలాపాలపై ఎన్నికల సంఘం పటిష్టమైన నిఘా వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తున్నది. ఎన్నికల ప్రచారం, ప్రసారం, నియమావళి ఉల్లంఘనలు, సోషల్ మీడియా తదితర వాటిపై నిఘా పెట్టడానికి ప్�
ఢిల్లీలో గురువారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల నిర్వహణ కమిటీల సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై చర్చే జరగలేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తేల్చేశారు. జా
సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని నందనాయక్తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకులు, యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో గుర
అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం మండ�
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ జీ నగేశ్ పేర్కొన్నారు.
నయవంచనకు మారుపేరు కాంగ్రెస్ అని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేటలోని మెయిన్ రోడ్డులో గురువారం ప్రచారం, రోడ్ షో నిర్వ�
చెన్నూర్ కాంగ్రెస్ పార్టీ చేయి జారిపోయిందా.. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ చేతులు ఎత్తేసిందా.. అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. చెన్నూర్లో ఏం చేసినా గెలువలేమని బీఆర్ఎస్ పార్టీని,
మహేశ్వరం నియోజక వర్గంలో కాంగ్రెస్, బీజేపీలు ఖాళీ కావడం ఖాయమని విద్యాశాఖ మంత్రి పీ. సబితాఇంద్రారెడ్డి జోష్యం చెప్పారు. జల్పల్లి మున్సిపాలిటీ, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండో డివిజన్
వికారాబాద్లో చెల్లని నోటు ఇక్కడ చెల్లుతుందా అని జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు అన్నారు. గురువారం మండలంలోని సిద్ధ్దాపూర్ తండా, సేడియగుట్ట తండా, గొటిగార్పల్లి, బడంపేట, పర్సపల్లి, ఖ�
తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్టు ఉంది దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పరిస్థితి. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆయన ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చాడు. ఆ తర్వాత వాటిని విస్మరించాడు. ప్రస్తుతం ఎన్నికల ప్�
బీజేపీతో పొత్తు జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) పార్టీలో చిచ్చుపెట్టింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కర్ణాటక జేడీఎస్ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంను పార్టీ అధినేత �
తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలో ఇతర పార్టీల నాయకులు చేరుతున్నట్లు ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ క్యాంప్ కా�
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. గురువారం మండలంలోని గొరిట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు క్లస్టర్ ఇన్చార్జ్జి, ఎ�