గాంధీ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని కుటుంబ పార్టీగా, వారసత్వ రాజకీయాలంటూ బీజేపీ పదేపదే చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) దీటుగా స్పందించారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్) అధినేత హెచ్డీ దేవెగౌడ తీసుకొన్న నిర్ణయం ఆ పార్టీలో సంక్షోభం సృష్టించే అవకాశం కనిపిస్తున్నది. ఆ పార్టీ రెండుగా చీలిపోయే �
బీజేపీకి ఎన్నికల ప్రచారం మొదట్లోనే చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర అధ్యక్షుడితోపాటు కేంద్ర మంత్రి హాజరైన సభలో నేతలు ప్రసంగిస్తుండగానే జనం తిరిగి వెళ్లిపోవడంతో కంగుతిన్నారు.
అది బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. తనకు అత్యంత పట్టున్న ప్రాంతమని ఈటల చెప్పుకొనే గడ్డ.. అలాంటి చోట బీజేపీకి ఘోర అవమానం జరిగింది.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి బీజేపీ, కాంగ్రెస్ల మైండ్ బ్లాంక్ అయ్యిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘బీజేపీ, కాంగ్రెస్ బాస్లు ఢిల్లీ లో ఉంటారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది మొదలు.. భారీ స్థాయిలో నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. తెలంగాణకు తరలించడం కోసం దాచిపెట్టిన రూ.42 కోట్ల నగదును బెంగళూరులో ఓ కాంగ్రెస్ నేత ఇంటి నుంచి ఐటీ అధికారులు �
ఢిల్లీలో తెలంగాణకు అవార్డులు ఇచ్చి గల్లీలో తిట్టడం కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఒక ప్రకటనలో విమర్శించారు.
మాజీ ఎంపీ, బీజేపీ నేత జయప్రదకు యూపీలోని రాంపూర్లో ఉన్న ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలకు సంబంధించి
కేంద్రంలోని బీజేపీ పాలనలో మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నదని జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జర్నలిస్టులు, ఇతర మీడియా వ్యక్తులపై యూఏపీఏ వంటి క్రూరమైన చట్టాల కింద కేసులు నమోదు చేస్తున్నారని, ఈ విష