కాంగ్రెస్ నాయకులు ఫ్యూడల్ పోకడలు పోతున్నారని, ఆ పార్టీ సీనియర్లు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ నేత చెరుకు సుధాకర్ పేర్కొన్నారు. బీజేపీ నాయకులకు రాష్ట్రంపై సోయే లేదని విమర్శించారు.
Sircilla | సిరిసిల్లలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సిరిసిల్లకు చెందిన ప్రముఖ న్యాయవాది ఆవునూరి రమాకాంత్రావు బీజేపీకి రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి హైదరాబాద్లోని ప్రగతి �
Actor Gautami Tadimalla | భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నటి గౌతమి తాడిమళ్ల బీజేపీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. రాజీనామా లేఖను కూడా షేర్ చేశారు.
శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సింగిల్ డిజిట్కే పరిమితమవుతాయని మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోయిన్పల్లిలోని మంత్రి నివాసం వద్ద
భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితాపై అసంతృప్తులు మొదలయ్యాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్పై ఆశలు పెట్టుకున్న ఏనుగుల రాకేశ్రెడ్డి వర్గం ఏడుపులు మొదలు పెట్టింది.
ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేస్తే క ష్టాలు కొని తెచ్చుకున్నట్లే అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కా ర్యాలయంలో కేటీదొడ్డికి చెందిన బీజేపీ, కాంగ్రెస్�
ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండే నడుస్తున్నది. ఉదయం మార్నింగ్ వాక్ నుంచి రాత్రి ఇంటికి చేరంత వరకు నిత్యం ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియా ద్వారానే తెలుస్తున్నది.
బీజేపీ ఆదివారం విడుదల చేసిన మొదటి జాబితాను చూసి పార్టీ శ్రేణులే నిరుత్సాహానికి గురయ్యాయి. ముందుండి నడిపించాల్సిన అధ్యక్షుడు కిషన్రెడ్డి పేరే లేకపోవడంతో ‘ఎందుకు?’ అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
రాజస్థాన్ బీజేపీలో అసమ్మతి భగ్గుమంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో టికెట్లు రాని పలువురు ఆశావహులు అధిష్ఠానం తీరుపై మండిపడ్డారు. పార్టీ కార్యాలయాలపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. తర్వాత �
BJP workers protest | బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపుపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. (BJP workers protest) తమ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.