బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన సుమారు 600 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్, బీజేపీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్రె�
కాంగ్రెస్, బీజేపీ అభివృద్ధి నిరోధక పార్టీలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన మైనారిటీ యువకులు, నందిపేట్ మ�
బీఆర్ఎస్కు పాలకుర్తి నియోజకవర్గ ప్రజల నుంచి వస్తున్న అ పూర్వ ఆదరణను చూసి ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మండల
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గం అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు
కమలం పార్టీలో కల్లోలం రేగుతున్నది. తాజాగా శాసనసభ అభ్యర్థుల టికెట్ల కేటాయింపుపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆది నుంచీ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారిని కాదని.. కొత్తగా ఊడిపడిన పారాచూట్ నాయకులకు టికె�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఎంతో ముందుగా ప్రకటించడమే కాకుండా, స్వయంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా తమ అభ్యర్థుల జాబితా�
BJP | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సొంతపార్టీ పైనే ఎదురు తిరుగుతున్నారు.
మాట ఇచ్చి తప్పడమనేది బీజేపీకి సర్వసాధారణమైపోయింది. తొమ్మిదేండ్ల కిందట నరేంద్ర మోదీని ముందు పెట్టుకొని పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ పార్టీ ఎన్నెన్నో హామీలిచ్చింది. ‘అచ్చే దిన్' అన్నారు. స్�
జనగామ నియోజకవర్గ బీజేపీలో ముసలం పుట్టింది..తొలి జాబితాలో టికెట్ దక్కని బీసీ వర్గానికి చెందిన బేజాడి బీరప్ప వర్గీయుల్లో అసంతృప్తి భగ్గుమన్నది. జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా నియోజకవర్గంలో విస్తృతంగా పర�
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామానా చేస్తూ పార్టీ అధిష్ఠానానికి లేఖరాశారు.
అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకువెళుతుంటే... ప్రతిపక్ష పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో అయోమయం నెలకొంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే... ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారిని కా�
బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా ఆ పార్టీలో విచిత్ర పరిస్థితిని సృష్టించింది. తమకు టికెట్ రాలేదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు టికెట్ రాకపోవుడే మంచిగైందని మురిసిపోతున్నారు.
హైదరాబాద్ను చూస్తుంటే తనకు విదేశీ నగరాలు గుర్తొస్తున్నాయని బాలీవుడ్ ప్రముఖ నటుడు, గురుదాస్పూర్ బీజేపీ ఎంపీ సన్నీడియోల్ ప్రశంసించారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన హై�