ప్రజా ఆశీర్వాద సభలతో గులాబీ దళం గర్జించింది. గురువారం బీఆర్ఎస్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలు దుమ్ము లేపాయి.. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా తమ అభిమాన నేత కేసీఆర్ కోసం మూడున్నర గం�
వనపర్తి జిల్లాకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన శక్తివంచన లేకుండా పనిచేసి�
ఒక సీనియర్ మాజీ ఐఏయస్ అధికారి, మేధావి, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ చెప్పిన మాటలు వింటుంటే ఆనందం వేసింది. ఎన్నికల వేళ ప్రజలను భ్రమలకు గురిచేసేవిధంగా తెలంగాణలో అబద్ధపు ప్ర�
మహువా మొయిత్రా ఫైర్బ్రాండ్ ఎంపీ. లోక్సభలో ఆమె మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడితే ఆరోజు టీవీ చానళ్లకు పండుగే. బాగా చదువుకున్న మహిళ. వాదనా పటిమ దండిగా ఉంది. ఎన్నో సందర్భాల్లో ఆమె నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ�
Telangana | ఒకటి శతాధిక వసంతాల పార్టీ, ఇంకోటి ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగి ఉన్నామని చెప్పుకొనే పార్టీ.. అదేలెండి కాంగ్రెస్, బీజేపీ! హస్తినలో తమదే హవా అనే ఈ పార్టీలు తెలంగాణ గల్లీలో బొక్కబోర్లా పడటం మామూల�
బీజేపీలో నిజం మాట్లాడే ఒకే ఒక వ్యక్తి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీయేనని, అలాగే మహారాష్ట్రలో బాలాసాహెబ్ ఠాక్రే ఏర్పాటు చేసిన శివసేన ఒక్కటేనని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule)అన్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్పకు (BS Yediyurappa) కేంద్ర హోంశాఖ (MHA) భద్రత కట్టుదిట్టం చేసింది. తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచిఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఆయనకు జెడ్ కేటగిరీ భద్ర
BJP | కమలం అధ్యక్షుడి ఇంటి దగ్గర చోటా నేతలు వేచి ఉన్నారు. ఆయనేదో సీరియస్ చర్చల్లో ఉన్నారని అనుకుంటున్నారు. ఇంతలోనే అటెండర్ బయటకొస్తే కొందరు అతన్ని చుట్టు ముట్టి ‘అధ్యక్షుల వారు ఎన్నికలకు అభ్యర్థులను ఎంప
గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లలో ఎవరూ చేయనంతగా కోట్లాది రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ అభ్యర్థి బాజిర�
దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎదురులేని శక్తిగా ఎదిగింది. రోజురోజుకూ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. నియోజకవర్గంలోని బీజేపీ, కాం గ్రెస్ పార్టీల నాయకులతో పాటు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో యువజన సంఘా
బీఆర్ఎస్ దూకుడు ముందు ప్రతిపక్షాలు డీలా పడుతున్నాయి. ఓ వైపు కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించడానికి జంకుతుంటే మరోవైపు ఈ పార్టీలతో సీపీఐ, జనసేన పొత్తుల విషయంపై చర్చలు సాగుతున్నాయి. అందులో భాగం�
బీఆర్ఎస్ అభ్యర్థులు నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్రెడ్డి, ఉప్పల్లో బం