బీజేపీ నిర్వహిస్తున్నఎన్నికల ప్రచారానికి గ్రామాల్లో నిరసన సెగలు తగులుతున్నాయి. గెలిస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తా.. ఇండ్లు లేని వారికి ఇల్లు కట్టిస్తా, రైతులకు రెండు కాడెడ్లు ఇప్పిస్తా.. ఇలా ఎన్నో హామీ
నిర్మల్ జిల్లా బీజేపీలో కల్లోలం రేగింది. మొదటి జాబితా విడుదల కాగానే మూడు నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాల మొదలైంది. మొదటి నుంచి కష్టపడిన వారికి కాకుండా వలన నేతలకు టికెట్లు ఇవ్వడం మంట పెట్టింది.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ప్రజలు సంక్షేమ పథకాలు అందక, అభివృద్ధి కార్యక్రమాలు లేక గోసడుతున్నారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్ అందక భూ ములు బీడుగా మా�
ఎన్నికలు రాగానే కొందరు ఊళ్లమీద పడి లేనిపోని ఆరోపణలు, మభ్యపెట్టే హామీలు గుప్పిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ప్రశాంత్రెడ్డి సూచించారు. సంక్షేమం కోసం కేసీఆర్ ఆరాటపడుతుంటే అధికారం కోసం
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. మాక్లూర్ మండలం దుర్గానగర్ తండా, సింగంపల్లి తండా, ఏలియానాయక్ తండాలతోపాటు ఆర్మూర్ మండలం చేపూర్, పట్�
మధ్యప్రదేశ్లో వచ్చే నెల జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతతో ఇప్పటికే ఓటమి భయంలో ఉన్న బీజేపీకి మరో గట్టి దెబ్బ పడింది. బీజేపీపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన రాష్ట్ర మంత్రి నార
ఉమ్మడి జిల్లాలో ‘కారు’ జోరు కొనసాగుతున్నది. నిత్యం వేలాది మంది చేరికలతో ‘గులాబీ’ పార్టీ గుబాళిస్తున్నది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఖాళీ అవుతుంటే, బీఆర్ఎస్ మరింత బలోప�
ఈ ఎన్నికల్లో ప్రతి పక్షాలను బొంద పెట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సామ నర్సింహా రెడ్డి ఫంక్షన్ హాలులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఎన్నికల సమయంలో గద్దల్లా వాలిపోయే కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మి మోసపోవద్దని, ఎన్నికల తరువాత వారి అడ్రస్ ఉండదని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ శుక్రవారం నిర్వహించిన జన గర్జన సభ జనం లేక వెలవెలబోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరైన ఈ సభ ఫ్లాప్షోగా మిగిలిపోయింది.
మాదిగలను మోసం చేస్తున్న బీజేపీకి ఓటు ద్వారా బుద్ధి చెపుతామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి మాదిగ�
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ బీజేపీ నేత రాజీనామా ఆ పార్టీలో కలకలం సృష్టించింది. దళిత నాయకుడు, నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు 32 ఏండ్లపాటు సొంత ఖర్చుతో పార్టీకి సేవలందించారు.
కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయని బీజేపీ నేడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదమని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్గౌడ�
ఛత్తీస్గఢ్ 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. 15 ఏండ్లపాటు రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టింది. అయితే తొమ్మిది సీట్లలో మాత్రం ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది. దీంతో ఈసారైనా ఈ సీట్లలో బోణీ కొట్టాలని కమలం పా
నియోజకవర్గ కేంద్రం లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ వద్ద శనివారం జరిగే ఆత్మీ య సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి ఏర్పాట