భారతీయ జన తా పార్టీ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించింది.. నమ్మివచ్చిన విద్యార్థి నాయకులను నడిరోడ్డుపై వదిలేసింది.. అని ప్రజా గాయకుడు దరువు ఎల్లన్న ఆరోపించారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని వైశ్యభవన్లో ఏ
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఆపేందుకు ప్రయత్నిస్తున్న రాబందులను ప్రజలు ఇంటికి రానివ్వొదని పశ్చిమ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
రాజస్థాన్ శాసన సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తమను పక్కన పడేశారని, కించపరచే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ కొందరు నేతలు ఆ పార్టీని వీడ�
మానకొండూర్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మానకొండూర్ నియోజకవర్గం ఇన్చార్జి గడ్డం నాగరాజు టికెట్ రాకపోవడంతో నిరాశచెంది కాషాయ పార్టీకి రాజీనామా చేశారు.
తమ వారసులు, బంధువులను రాజకీయాల్లోకి దింపడం, టిక్కెట్లు కేటాయించడంలో ఏ పార్టీ మినహాయింపు కాదు! రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు టిక్కెట్ల కేటాయింపుల బంధుప్రీతి చూపి�
రాష్ర్టానికి నాయకత్వం వహించేందుకు ‘నేను మళ్లీ వస్తా’ అంటూ మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు ఎక్స్లో పోస్టు కావడంపై పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాంకులే వివరణ ఇచ్చారు.
విపక్ష ‘ఇండియా’ కూటమిలో ఐక్యత కనిపించడం లేదు. మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఉండగా.. ఎస్పీ, ఆప్ కూడా బరిలోకి దిగాయి. ఇక తాము కూడా ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు బీహార్ సీఎం న�
Public Voice | అవును మీరు మీరు ఒకటే. 18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకొని పార్టీ మారిన కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి, కోట్లు తీసుకొని సీట్లు ఇస్తున్న రేవంత్రెడ్డి ఒక్కటేనని ప్రజలూ అనుకుంటున్నరు.
Minister KTR | ఏపీలో కాంగ్రెస్ కుప్పకూలిందని, తెలంగాణలోనైనా 4 సీట్లు వస్తాయని ఆ పార్టీ ఆరాటమని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. కాంగ్రెస్కు (Congress) ప్రజలు 55 ఏండ్లపాటు అవకాశం ఇచ్చారని చెప్పారు.
తెలంగాణలో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులు లేరంటూ జరుగుతున్న ప్రచారం నిజమేనని తేలిపోయింది. శుక్రవారం ఆ పార్టీ ఒకే ఒక్కరితో రెండో జాబితా ప్రకటించి ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, రూ.50 కోట్లు, మంత్రి పదవి ఇస్తామంటూ తమ ఎమ్మెల్యేలకు ఆఫర్లు వస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే గానిగ రవి సంచలన వ్యాఖ్యలు చే�
ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలపై నిరసనలు పేట్రేగిపోతున్నాయి. శుక్రవారం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని గ్రామాలకు వెళ్లిన బీజేపీ నేతలను స్థానికులు నిలదీశారు.