మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం పడిపోయినట్టే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలిపోతుందని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేశ్ జార్ఖిహోళి వ్యాఖ్యానించారు.
‘దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది బీఆర్ఎస్ ఫార్టీ.. కానీ ప్రజా సంక్షేమాన్ని అర్రాస్ పెట్టేది కాంగ్రెస్ పార్టీ ..’ అని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్�
సీఎం కేసీఆర్తోనే బంగారు భవిష్యత్ అని, నియోజకవర్గాన్ని అందంగా తీర్చిదిద్దుకున్నామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. నియోజకవర్గంలోని 21, 22, 23, 13 డివిజన్లకు చెందిన యువత పెద్ద సంఖ్యలో స
దేశం మొత్తంగా ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ఒక్క తెలంగాణలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మె ల్సీ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్ర�
KTR | బీఆర్ఎస్ పార్టీలో చేరిన విద్యార్థి ఉద్యమ నాయకుడు దరువు ఎల్లన్నకు మాటిస్తున్నా.. నీ గొంతును, శక్తిని వృథా కానివ్వం. తప్పకుండా తెలంగాణ కోసం నీ సేవలను బ్రహ్మాండగా ఉపయోగించుకుంటాం. నీకు వయ�
Daruvu Yellanna | హైదరాబాద్ : ఒక ఉద్యమకారుడికి న్యాయం చేయలేనోళ్లు.. రేపు తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారు..? అని కాంగ్రెస్, బీజేపీ నాయకులను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడు దరువు ఎల్లన�
కర్ణాటకలో విద్యుత్తు, నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కనీసం గంట కూడా వ్యవసాయానికి సరిగ్గా కరెంట్ ఇవ్వకపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. పొలాలు ఎండిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో ట్యాంకర్లతో
పార్టీ లకు అతీ తంగా రాష్ట్రం లోని ప్రతిఇంటికీ ఏదో ఒక రకంగా సీఎం కేసీ ఆర్ప్రవే శ పె ట్టిన సంక్షేమ పథ కాలు అందా యని, అభి వృ ద్ధిని చూసి ప్రజలు ఆలో చించి ఓటు వేయా లని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీని వా స్ గౌడ
పవర్ ప్లాంట్ నిర్మాణం అసత్య ప్రచారమని, ప్రతిపక్ష నాయకుల మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండలం
యువత బీఆర్ఎస్ వైపు చూస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కరీమాబాద్లో ఆదివారం పలువురు యువకులు నన్నపునేని సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులా�
బీజేపీ, కాంగ్రెస్ రెండూ బీసీ వ్యతిరేక పార్టీలేనని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ఆ పార్టీల బీసీ రాగాన్ని తెలంగాణ ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు
తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి హాట్రిక్ సీఎంగా కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారని పటాన్చెరు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం అమీ