తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా.. ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ను ఆదరించి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు.
భారతీయ జనతా పార్టీకి మరో షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి ఏనుగుల రాకేశ్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నుంచి టికెట్ ఆశించగా, అధిష్ఠానం ఆ పార్టీ జిల్లా అ�
అమలు కాని హామీలను ఇస్తు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల (బీజేపీ, కాంగ్రెస్) మాయమాటలను ప్రజలు నమ్మొద్దని బీఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగ
PM Modi |‘భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమని చిన్నప్పటి నుంచి చదువుకున్నా. ఉద్యోగం చేస్తున్నప్పుడూ అదే వింటున్నా. అభివృద్ధి చెందిన దేశంగా ఇంకెప్పుడు మారుతుంది?’ అంటూ ఓ తెలుగు సినిమాలో హీరో ఆగ్రహం వ్యక్తం చే�
సీఎం కేసీఆర్ జనరంజక పాలన, జరిగిన అభివృద్ధికి ఆకర్షితులై అన్ని నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికల పరంపర కొనసాగుతున్నది. ప్రతిపక్ష పార్టీల్లోని కార్యకర్తలు, నాయకులు వందలాదిగా బీ�
బీజేపీకి బీటలు పడుతున్నాయి. మొదటి విడుతలో కొందరికే టికెట్లు కేటాయించగా.. సీట్లు దక్కని వారి లో అసమ్మతి జ్వాల రాజుకున్నది. ఇంకా రెండో విడుత ప్రకటించకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని ఆశావహుల్లో టెన్షన్ నెలకొన్�
పదేళ్ల క్రితం అన్నమో రామచంద్ర అన్న తెలంగాణ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో దేశానికే అన్నపెట్టేలా మారిందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని గర్మిళ్లపల్లి �
దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రధాని మోదీ యువతను నమ్మించి మోసం చేశారని, భారతదేశమే బేరోజ్గార్ మేళాగా మారిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.
కరీంనగర్ అసెంబ్లీ బీజేపీలో కలకలం మొదలైంది. ఇప్పటికే పార్టీ నాయకత్వం, స్థానిక నేతలపై అసంతృప్తిగా ఉన్న పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ఎంపీ తీరు నచ్చకపోవడంతోనే పార్
తన గెలుపు ఆర్మూర్ అభివృద్ధికి మరో మలుపు అని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని గురడి రెడ్డి ఫంక్షన్హాల్లో ఆర్మూర్ నియోజకవర్గ గురడి రెడ్డి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం మంగళవార�
కత్తి పోటుకు గురైన ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఈ ఘటనను ఆయా పార్టీల నాయకులు ఖండిచాల్సింది పోయి �