తాతల కాలం నాటి నేతి వాసనల గురించి చెప్పుకొంటూ పబ్బం గడుపుకొనే కాంగ్రెస్ పార్టీ ‘ఒక్క చాన్స్' అంటూ లేకిగా చెయ్యి చాస్తున్నది. నాసిరకం సరుకులు అంటగట్టే మోసకారి వ్యాపారి తరహాలో ‘గ్యారంటీ’లంటూ ఊదరగొడుతు�
CM KCR | ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్.. ఇవ్వండి అంటున్న కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ ఎందుకు..? పంటికి అంటకుండా మింగుదామనా..? అని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
CM KCR | ధర్మపురిలో గోదావరి ఉన్నది కూడా కాంగ్రెస్, బీజేపీ నాయకులు మరిచిపోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను చాలా ఘనంగా నిర్వహించుకున్నామని కేసీ�
BJP | స్టేషన్ ఘనపూన్లో బీజేపీ భారీ షాక్ తగిలింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక అపసోపాలు పడుతున్న ఆ పార్టీని ఒక్కొక్కరు వీడుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మదాసు వెం�
రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీసీలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో హస్తంపార్టీకి బీసీల దమ్మేంటో చూపించాలన్నారు.
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమని, పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని అన్నారు.
రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నది. ఎన్నికల వేళ సభలు, సమావేశాలు అంటూ హడావుడి జరగాల్సిన సమయంలో రోజుకో నాయకుడు పార్టీని వీడుతున్నారు. ఈ రాజీనామల పర్వంలో తాజాగా జీ వివేక్ వెంకటస్వామి చే�
‘ఉన్నత ఉద్యోగాన్ని వదిలి బీజేపీలో చేరిన.. పదకొండేళ్లుగా పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డ.. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని చెప్పి పార్టీ జాతీయ నాయకులు నన్ను మోసం చేసిన్రు. సర్వేలన్నీ నాకే అనుకూలంగా వచ్చ�
అంత తిరుగులేని అధికారం చేతుల్లో ఉన్నప్పుడే తెలంగాణ ప్రాంతానికి ఏమీ చేయలేని అత్యంత అసమర్థ, బాధ్యతారాహిత్య నాయకత్వానికి పరాకాష్ట అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక్క చాన్స్ ఇస్తే ఏమో చేస్తుందంటే నమ్మడా�
ప్రధాని మోదీ తొమ్మిదేండ్ల పాలనలో 2023 జూలై నాటికి కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం నిరుద్యోగిత రేటు పెరుగుతూ పోయింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం నేటికి దేశంలో నిరుద్యోగిత రేట�
కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో 14వ వార్డుకు చెందిన ముస్లింలు బుధవారం పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరార�
పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు ముమ్మరంగా సాగుతున్నాయి. నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం ముత్తారం గ్రామం కింది తండాకు చెందిన బంజారా నాయకులు 10 మంది, లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన కాం
బీజేపీ, జనసేన పొత్తు కూకట్పల్లి బీజేపీ నేతల మూకుమ్మడి రాజీనామాకు దారితీసింది. రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించాయి.
నిబద్ధత, కమిట్మెంట్ ఉన్న రాకేశ్రెడ్డిలాంటి వ్యక్తులు అంటే తానే పార్టీలతో సంబంధం లేకుండా ఇష్టపడుతానని, రాకేశ్రెడ్డిలాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్లు పార్టీలకు అవసరమని ఎమ్మెల్సీ, స్టేషన్ ఘన్పూర�