ఎన్నికల్లో విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి ఓట్లేస్తే.. తెలంగాణ మరోసారి అధోగతి పాలవుతుందని, 50 ఏండ్ల కష్టాలను మళ్లీ కొనితెచ్చుకోవద్దని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి, బీఆర్ఎస్ కరీంనగర�
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలమైందని, వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మరిపెడ మండలంలో ఎర్జర్ల గ్రామంలో నిర్వహించిన సమావేశంల�
CM KCR | రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. గ్రామాల్లోకి వచ్చే బీజేపీ అభ్యర్థులను ఈ అంశాలపై నిలదీయాలని కేసీఆర్ ప్
Funtastic | ‘హైదరాబాద్ పోంగనే ఎన్నికల కమిటీలతో సమావేశం అయితం’ అని ఢిల్లీలో చెప్పిన విషయం కిషనాలు సారుకు పొద్దుగాల్లనే యాదికొచ్చింది. వెంటనే పీఏను పిలిశిండు.
కాంగ్రెస్ పార్టీ 55ఏండ్ల పాలనలో రైతులకు చేసిన మేలు ఏమీలేదని, కరువుకాటకాలతో ఆత్మహత్యలకు నిలయంగా మార్చిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మండలం ఓబులాయపల్లితండా, ఓబుల�
రాష్ట్రంలోని అన్ని వర్గాల మద్దతు సీఎం కేసీఆర్కే ఉన్నదని, రానున్న ఎన్నికల్లో గెలిచి అధికారంలోని రానున్నది బీఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండలోని ఎమ్మెల్యే ని�
నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్నా.. ఇంకా కమలానికి క్లారిటీ రావడం లేదు. అభ్యర్థులను ప్రకటించడానికి మల్లగుల్లాలు పడుతున్నది. మూడు జాబితాలు విడుదల చేసినా ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేకపోయిం�
బీజేపీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. నిన్న కూకట్పల్లి కమలం నాయకులు రాజీనామా చేయగా.. తాజాగా ఖైరతాబాద్ టికెట్ ఆశించి భంగపడిన పల్లపు గోవర్ధన్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే వడ్డెర సామాజిక వర్గాని�