ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరైన బీజేపీ విజయ సంకల్ప సభ ఇలా జనంలేక వెలవెలబోయింది రాయగిరి బీజపీ సభలో కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడుతుండగా వెనక్కి వెళ్లిపోతున్న ప్రజలు