ప్రభుత్వం భూసమస్యల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సు రసాభాసగా మారింది. ఏండ్ల నుంచి ఉన్న సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుక�
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరి నుంచి యాదగిరిగు
RRR farmers | ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని రాయగిరి ట్రిపుల్ ఆర్ రైతులు(RRR farmers) ఆందోళనలు ఉధృతం చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో(Hyderabad) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని(Minister Komatireddy) అడ్డుకున్నారు.
మండలం లోని రాయగిరి పరిధిలోని స్టేషన్ రాయగిరి సమీపంలో కొండపై వేంచేసి ఉన్న పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి 8వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగనున్�