కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ చెబుతున్నట్లుగా రూ.21వేలు పెట్టుబడి పెడితే మొదటి నెల రూ.15 లక్షలు ఆదాయం వస్తుందని ఫేస్బుక్లో వచ్చిన ఓ ఆకర్షణీయమైన ప్రకటనకు ఇటీవల వైద్యశాఖలో పనిచేసే చిరుద్యోగి సూర్యాపేట
పార్టీ సిద్ధాంతాలు, నీతి, నియమాలంటూ నీతులు చెప్పే బీజేపీకి.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఆదివారం నిజామాబాద్ పర్యటన ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తున్నది.
సీఎం రేవంత్రెడ్డి 21వ సారి ఢిల్లీకి వెళ్లారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన రాత్రికి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటు అధిష్ఠానంతో, అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ కాను�
Amit Shah | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన బిహార్లో పర్యటించారు. బెగుసరాయ్లో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు.
మోదీ 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినపుడు అల్లరి మూకలకు గట్టి గుణపాఠం చెప్పారని, అప్పటి నుంచి రాష్ట్రంలో అల్లర్లకు ఎవరూ సాహసించలేదని అమిత్ షా చెప్పారు.
భారత ఎన్నికల సంఘంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం పంజరంలో చిలుకలా మారిందని, అధికార బీజేపీకి అనుకూలంగా ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నదని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయని బీజేపీ నేడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదమని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్గౌడ�
రాజస్థాన్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి 41 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ ఇటీవల తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో ఏడుగురు ఎంపీలకు టికెట్లిచ్చింది. రాష్ట్రంలో 200 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలున్నాయి.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. భారత జీడీపీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రకటించడమే ఇందుకు కారణం. �
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండే అంశాలతో ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షే మం గురించి మాట్లాడితే ప్రయోజనం లేదని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. 2014తో పోల్చితే