నిత్యం జై శ్రీరాం అంటూ నినదించే కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రాద్రి రామయ్య దర్శనానికి వెనుకడుగు వేశారు. తన భద్రాచలం పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకోవడంతో రాముడిపై భక్తి ఇదేనా? అంటూ ఇక్కడి ప్రజలు ప్�
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై సొంత జిల్లా నేతలు తిరుగుబాటు చేశారు. ఆర్మూర్, బాలొండ, బోధన్ నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు బుధవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి దూసుకెళ
Drugs Destroyed: ఎన్సీబీ ఇవాళ సుమారు 2400 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సీజ్ చేసిన డ్రగ్స్ను కాల్చేశారు. ఈ ఏడాది మొత్తం మీద ఇప్పటి వరకు 10 లక్షల కేజీల డ్రగ్స
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ను పిలుస్తారు. అయితే, ఈ ప్రతిష్ఠను అలాగే నిలుపుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అష్టకష్టాలు పడుతున్నది. దీనికి కారణాలు లేకపోలేదు.
ఖమ్మంలో సభపెట్టి హడావుడి చేద్దామనుకున్న బీజేపీకి సీన్ రివర్స్ అయ్యింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చూసి ఏకంగా తన సభను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి అమిత్ షా వచ్చి తెల�
కుటుంబ, వారసత్వ రాజకీయాలకు కొత్త వ్యాఖ్యానం చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పుడు రేవ్డి కల్చర్కు (ఉచిత ప్రయోజనాలు) కొత్త నిర్వచనాన్ని ప్రవచించారు. వస్తు రూపేణా ప్రజలకు ఉచితంగా ఇచ్చేవేవీ రేవడి కాదన్నా
దేశ ప్రజల శ్రేయస్సు కోసమే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బీఆర్ఎస్ను ఏర్పాటుచేశారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని నందిపాడు, దేవరకొండలో మంగళవారం
హైదరాబాద్ : తెలంగాణలో అమిత్షా పర్యటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కుటుంబ పాలనపై అమిత్షా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘పూర్