పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బీజేపీపై ఆదివారం మరింత తీవ్రంగా విరుచుకుపడ్డారు. లంచం తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగినట్లు తనపై వచ్చిన ఆరోపణలపై క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో బీజేపీ ఉందన
Free Ration | త్వరలో ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మరో తాయిలం ప్రకటించారు. ఉచితాలకు వ్యతిరేకంటూ తరచూ ఊదరగొట్టే ప్రధాని.. ఇప్పుడు ఎన్నికల వేళ అదే ఉచిత ప్ర�
గురుద్వారాలను కూల్చిపారేయాలంటూ ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాజస్థాన్లోని తిజారాలో జరిగిన ప్రచార సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
కమలంలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్ర కాషాయ పెద్దల్లో వణుకుపుడుతున్నది. ఓ వైపు తెలంగాణలో ప్రధానితో సహా కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారానికి వస్తుండటం.. మరోవైపు గ్రేటర్ బీజేపీ నాయకులంతా ప�
‘యాభయ్యేండ్లలో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు చేసిందేమి లేదు. పైగా ఆదివాసీలు, గిరిజనులకు మధ్య చిచ్చుపెట్టి దుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గిరిజనుల సంక్షేమమే పట్ట దు. ఈ
ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచి, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. గిరిజన తండాలు ఉమ్మడి రాష�
ఎన్నికల వచ్చాయంటే చాలు బీ ఫాంలు, టికెట్లను అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనని, మాయమాటలు చెప్పే ఆ పార్టీ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ఇండియాలో చీలికలు తప్పేట్లు లేవు. కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్వాదీపార్టీ శనివారం కీలక ప్రకటన చేసింది. ఉత్తరప్రదేశ్లోని మొత్తం 80 లోక్�
కమలంలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్ర కాషాయ పెద్దల్లో వణుకుపుడుతున్నది. ఓ వైపు తెలంగాణలో ప్రధానితో సహా కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారానికి వస్తుండటం.. మరోవైపు గ్రేటర్ బీజేపీ నాయకులంతా ప�
కాంగ్రెస్వాళ్ల పనే తెలంగాణను దోచుకోవడమని, ఆ పార్టీకి ఓటేసి అడుక్కు తిందామా? లేదా మన పాలనలో మన రాష్ట్రంలో సగౌరవంగా బతుకుదామా? ఆలోచించుకోవాలని ఓ నెటిజన్ ప్రజలను కోరారు. ‘ఉదర్ కా మాల్ ఇదర్.. ఇదర్ కా మాల�
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్కు అభ్యర్థులు లేరని, ఇతర ప్రాంతాల వారిని పోటీకి నిలబెడుతున్నారని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి బాట పట్టించిన ఘనత సీఎం కేసీఆర్దేనని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్ర