మేడిగడ్డ బరాజ్ ఘటనను సాకుగా చూపెడుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే రాజకీయ కుట్రలు పన్నుతున్నారని, ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ �
ఒకనాడు వారి కాల్షీట్ల కోసం బడాబడా నిర్మాతలే వెంపర్లాడారు. ‘ఒక్క చాన్స్' మేడం అంటూ పెద్దపెద్ద ప్రొడక్షన్ హౌస్లే వారి వెంటపడ్డాయి. ‘ఒక నెల రోజుల డేట్స్ ఇవ్వండి మేడం’ అని వారిని ఎంతో మంది ప్రాధేయపడ్డార�
తెలంగాణలో ముచ్చటగా మూడోసారీ బీఆర్ఎస్సే గెలువబోతున్నది. తెలంగాణలో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడబోతున్నది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రముఖ సర్వేలన్నీ తేల్చి చెప్పగా.. తాజాగా, జాతీయ న్యూస్ చానల్ జీ న్యూస్-మ
ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన విపక్ష ‘ఇండియా’ కూటమి మూణ్నాళ్ల ముచ్చట లాగా కనిపిస్తున్నది. ఒకసారి కూడా కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీచేయకుండానే అప్పుడే కూటమికి బీటలు వారుతున్నాయి.
బీజేపీ అనుబంధ విభాగమైన భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఏ క్షణంలోనైనా రాజీనామా నిర్ణయం తీసుకుంటామని పలువురు బీజేవ
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. చేసిన అభివృద్ధిని వివరిస్తూ మ్యానిఫెస్టోలోని అంశాలతో కలిగే ప్రయోజనాలను తెలుపుతూ ముందుకు సాగుతున్�
ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన కార్యకర్తలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంల�
ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగులను నాటి పాలకులు విస్మరిస్తే పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వారికి భరోసా అందించి ఆసరా పింఛన్లను రూ.4016కు పెంచారని బీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మ�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. ఈ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం కలిగి ఉంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి వరుసగా మూడోసారి అసెంబ్లీకి �
సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని, వారి ఆశీర్వాదంతో భారీ మెజార్టీ సాధించి పరకాల నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు
గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ గెలుపొందడం ఖాయమని, భారీ మెజార్టీని కేసీఆర్కు అందివ్వాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మాజీ చైర్మన్లు ఎలక్షన్రెడ్డి, భూపతిరెడ్డి అన్నారు. మనోహరాబ�
పదేండ్లలో నగరంలో జరిగిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బస్తీల్లో కల్పించిన మౌలిక సదుపాయాలను గమనించి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి ఆదరించాలని ఆ పార్టీ ముషీరాబాద్ అభ్యర్థి ముఠా గోపాల�
తాజా ఎన్నికల నేపథ్యంలో ఈ మధ్య కొంతమంది రాస్తున్న రాతులు, చేస్తున్న రాజకీయ విశ్లేషణలు చూ స్తే ఆశ్చర్యం వేస్తున్నది. ఎన్నికలన్న తర్వాత పార్టీల ఏకీకరణ, పునరేకీకరణ కూడా సహజమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగం, వ్యాపారం, బతుకుదెరువు కోసం వచ్చి కూకట్పల్లిలో నివసిస్తున్న వారంతా తెలంగాణ బిడ్డలే.. పండుగకు గంగిరెద్దు వాళ్లు వచ్చినట్లు.. కాంగ్రెస్, బీజేపీ నేతలు �