బీజేపీలో ఎవరూ లేనట్టు జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తికి కిషన్రెడ్డి టికెట్ కేటాయించారని.. ఈ విషయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
ఛత్తీస్గఢ్ను 2018కి ముందు 15 ఏండ్ల పాటు పాలించిన బీజేపీ, 2018 తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమను మోసగించాయని స్థానిక ఆదివాసీ నేతలు చెబుతున్నారు.
గ్వాలియర్, నవంబర్ 7: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ (ప్రధాన ప్రచారకర్త) అని కాంగ్రెస్ అధ్యక
Etamatam | ఇంతకు మునుపు ఏ రాష్ట్రంలోనూ లేని పదవిని ఒకటి సృష్టించి, ఈటల రాజేందర్ను చేరికల కమిటీకి చైర్మన్ను చేసింది బీజేపీ. పార్టీలో మొదటి నుంచి ఉన్న పాత ‘కాపుల’ను, ఆ తర్వాత చేరిన నేతలను కాదని ఈటలకు అధిష్ఠానం ఈ
Telangana | ‘గతంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కేటాయిస్తే, దాన్ని మేం గుజరాత్కు తరలించాం. లక్షన్నర మందికి ప్రత్యక్షంగా, మూడులక్షల మందికి పరోక్షంగా ఈ ప్రాజెక్ట్ ఉపాధిని కల్పిస్తుంది. అంటే �
ఈశాన్య రాష్ట్రంలో మిజోరంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఓటేయడానికి వచ్చిన మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) చీఫ్, ముఖ్యమంత్రి జొరాంతంగకు (CM Zoramthanga) చేదు అనుభవం ఎదురైంది.
PM Modi | ఈ ఉదాహరణలు చాలు బీసీలపై బీజేపీకి ఉన్న ప్రేమ తెలియడానికి. తాను బీసీ ప్ర ధానినని మోదీ చెప్పుకోవడానికే తప్ప.. బీసీలకు చేసిందేమీలేదని దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
రాజధాని హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియంలో (LB Stadium) మంగళవారం మధ్యాహ్నం బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మరోసారి గెలిచేది బీఆర్ఎస్ కారు గుర్తే.. అని మళ్లీ సీఎం కేసీఆర్ సారే.. అని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కానీ కాంగ్రె�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అన్ని వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లోకి వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీజేప