ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమయంలో కార్యకర్తలందరూ సీఎం.. సీఎ�
ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఎన్నికల నిర్వహణ అధికారులు ఇస్తున్న ఫిర్యాదుల మేరకు మలక్పేట, యాకుత్పురా, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నాయకులపై కేసులు నమోదయ్యాయి.
“సిద్దిపేట ప్రజలే ప్రచారకులు, జిల్లా కేంద్రానికి ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకుందాం” అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం పట్టణంలోని మెహిన్పురా వేంకటేశ్వరాలయంలో నామి�
కర్ణాటకలో 45 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి సంచలన ప్రకటన చేశా రు. ఇంటెలిజెన్స్ నివేదికను పేర్కొంటూ బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Minister Sathyavathi | రాష్ట్రంలో ఉన్న ఎస్టీలను ముందు నుంచి కాంగ్రెస్, బీజేపీలు మోసం చేస్తూ వస్తున్నాయని, ఈ ఎన్నికల్లో వీరికి బుద్ధి చెప్పాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi) పిలుపునిచ్చారు. గురువా
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరందుకున్నది. 48 గంటలు మాత్రమే ఇక మిగిలి ఉన్నది. గురువారం మంచి రోజు కావడం, శుక్రవారం చివరి రోజు కావడం అభ్యర్థులు దాదాపు గురువారం నామినేషన్లు వేసేందుకు రెడీ అవ
వచ్చే ఎన్నికల్లో గెలిచి నిలిచేది మనమేనని, డిసెంబరు మొదటి వారంలో ఇక్కడే విజయోత్సవసభ నిర్వహించుకుందామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తాము చేసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని, భవిష్యత్తులో మ�
ఓడిపోతానన్న భయంతోనే కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఎన్నికలలో పోటీ చేయడం లేదని, అస్త్ర సన్యాసం తీసుకున్నాడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
‘నేను మీ నియోజకవర్గ బిడ్డను.. జుక్కల్ మండలం డోన్గావ్ గ్రామానికి చెందిన వాడిని.. ప్రభుత్వ ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా.. ఆశీర్వదించి గెలిపించండి..’ అని జుక్కల్ ఎమ్మెల్యే, బీఆర్�
బీఆర్ఎస్ ఒత్తిడికి కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోసారి తలొగ్గిందా? ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని నిర్ణయించిందా? ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నదా? అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఎస్సీ వర్గీకర
సబ్బండ వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే నని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మహేశ్వరం, గొల్లూరు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పా
ఎల్బీనగర్ అసెంబ్లీ బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్, బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి ఇద్దరూ 420లేనని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆరోపించారు.
వందల కోట్లతో పరకాల నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసిన తనను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. బుధవారం దామెర మండలం దమ్మన్నపేట, ఓగులాపురం, పసరగొండ, పుల�