Maharashtra | మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ధర్మారావు బాబా అత్రాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేత అజిత్ పవార్ ముఖ్యమంత్రి అవుతారని తాను గతంలో చెప్పానని, ఇది త్వరలో జరగబోతున్నదని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని, ఏ ఒక్కరికి ఓటేసినా నిలువునా మోసపోతామని మంత్రి టీ హరీశ్రావు హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ�
ఉద్యమకారుడిగా, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యలు పరిష్కరించిన తనకే ఓటు అడిగే హక్కు ఉందని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి మళ్లీ బీఆర్ఎస్ పా
‘కిషన్ అన్నా నేను ఈ రోజు పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా.. నువ్వు రాష్ట్ర అధ్యక్షుడివి కదా.. నీ పేరు చెప్పి నేను చచ్చిపోతా.. నువ్వు నన్ను మోసం చేశావు.. నీ కార్యాలయానికి నన్ను ఎం దుకు పిలిచావు? నామినేషన్ వేసుకో
శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ఎన్నికలకు మరో 19 రోజుల సమయం మిగిలి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలో విమర్శనాస్ర్తాలను సంధిస్తున్నారు.
తెలంగాణ ప్రజలను వంచించిన దోహ్రుల పార్టీ కాంగ్రెస్ అని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. మండలంలోని నల్లబెల్లి, బాలునాయక్ తండా, కొత్తపల్లి, నార్లవాయి, ఎల్గూరు స్టేషన్�
జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ డబ్బులకు అమ్ముడుపోతున్నాయని, డబ్బులకు టికెట్లిచ్చే సంస్కృతి పోవాలంటే రెండు పార్టీలను భూస్తాపితం చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్�
కాంగ్రెస్ హిందూ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోందని ఆ పార్టీ నేత, ఆధ్యాత్మికవేత్త ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ మండిపడ్డారు. మధ్యప్రదేశ్లో (Madhya Pradesh Polls) పార్టీ ప్రచారానికి తనను పిలవకపోవడానికి ఇద
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో అధికార బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతుండగా.. విపక్షాలు ఇంకా అభ్యర్థులను ప్రకటించే పనిలోనే ఉన్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా గురువారం వివిధ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు.. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేస్తే.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్
ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమయంలో కార్యకర్తలందరూ సీఎం.. సీఎ�