స్టేషన్ఘన్పూర్లో పోటీ చేయడం తనకు ఇష్టం లేదని బీజేపీ అభ్యర్థి విజయరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఆయన జనగామ జిల్లాలోని లింగాలఘనపురం మండలం నెల్లుట్ల, వడిచర్లలో మీడియా సమావేశాలకే పరిమితమయ�
Tula Uma | బీజేపీ(BJP) పార్టీకి మరో షాక్ తగిలింది. వేములవాడ టికెట్ ఆశించి భంగపడిన బీజేపీ నేత తుల ఉమ(Tula Uma) ఆ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని బీజేపీ రాష్ట్ర
Minister KTR | బీఆర్ఎస్(BRS)లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minist
CM Ashok Gehlot: ఉదయ్పూర్లో హత్యకు గురైన టేలర్ కన్హయ్య లాల్ను చంపిన వారికి బీజేపీతో సంబంధాలు ఉన్నట్లు సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. నవంబర్ 25వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో
Tula Uma | భారతీయ జనతాపార్టీకి తుల ఉమ రాజీనామా చేశారు. వేములవాడ అసెంబ్లీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకోవడంపై ఆమె మనస్థాపం చెందారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డికి తన ర�
వచ్చే పదిహేను రోజుల్లో చాలా కుట్రలు జరగబోతున్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) హెచ్చరించారు. కాళేశ్వరం మునిగిపోతుందని ఒకాయన, బ్యారేజీ కొట్టుకుపోయిందని మరొకాయన అంటాడని విమర్శించారు.
కాంగ్రెస్ అంటేనే కుర్చీల ఆట అనే విషయం అందరికీ తెలిసిందే. కీలక పదవుల్లో ఉన్నవారే పార్టీ అధిష్ఠానానికి కొరకరాని కొయ్యగా మారడం, ముఖ్యమంత్రులను మార్చడం ఆ పార్టీలో నిత్యం కనిపించే సన్నివేశాలు. కర్ణాటకలో ము�
అటు ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవాలో లేక సొంత పార్టీ రెబల్స్ను బుజ్జగించాలో తెలియక ప్రధాన పార్టీలు సతమతమవుతున్నాయి. రాజస్థాన్లో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీ�
‘ఓటరు దేవుడు గారు! మీరు ఇలా రాజకీయ నాయకుడిగా డొంక తిరుగుడుగా మాట్లాడకండి. సూటిగా చెప్పండి. అందరి కోరికలు తీరిస్తే అందరు ఎలా గెలుస్తారు. ఎంత మంది పోటీ పడ్డా ఒకరే కదా గెలిచేది?’
మల్వా-నిమార్.. మధ్య ప్రదేశ్లోని 15 జిల్లాలతో 66 అసెంబ్లీ సీట్లున్న ప్రాంతం. ఏ పార్టీ అయిన అధికారంలోకి రావాలంటే ఇక్కడ తప్పక ఆధిపత్యం ప్రదర్శించాల్సిందే. అయితే ఇంత ముఖ్యమైన ప్రాంతంలో ఇప్పుడు అధికార బీజీపీ, �
ఉచితాలు వద్దని, వాటికి తాము వ్యతిరేకమని చెప్పే బీజేపీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అవే ఉచితాలతో ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నది. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని పలు అంశాలను కాపీ కొట్ట�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.