బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సామాజిక న్యాయం సాధ్యమని ముదిరాజ్ సమాజం తేల్చిచెప్పింది. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ముదిరాజ్లను రెచ్చగొడుతున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చి�
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. బుధవారం నాటికి 31 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 173 మంది బరిలో నిలిచా
CM KCR | నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా నిస్వార్థపరుడు.. అలాంటి వ్యక్తి గెలిస్తే మన నిజామాబాద్కు ఎంతో లాభం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏ�
CM KCR | రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంది.. ఈ జాతీయ పార్టీల హవా ఉండదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. 2024 తర్వాత దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. ఏక పార్టీ ప్రభుత్వం రాదు. అన్ని
Telangana Assembly Elections 2023 | ఎన్నికలలో ఇంతవరకు మనం మిత్ర పక్షకూటమి, వామపక్ష కూటమి, మహాకూటమిల గురించే విన్నాం. కానీ ఈసారి మరో కూటమి తెరపైకి వచ్చింది. అదే లోపాయికారీ కూటమి. అధికారికంగా ప్రకటించకుండా మద్దతు పలకడాన్ని లోపాయ
దళితులకు బీజేపీలో చోటు ఉండదని.. ఒకవేళ ఒక్కరో ఇద్దరో ఉన్నా వాళ్లు పార్టీలో ఎప్పటికీ ఎదగరని మరోసారి రుజువైంది. సాక్షాత్తూ బీజేపీకి చెందిన ఎంపీనే ఈ విషయం వెల్లడించారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ రమేశ్ జా�
నిరంతరం ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ను ఆదరించాలని పార్టీ దుబ్బాక మండల పరిశీలకుడు ఎల్లు రవీందర్రెడ్డి, దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి కోరారు. మంగళవారం దుబ్బాక మండలం బల్వంతాపూర్
ప్రాజెక్టుల నిర్మాణంతో బీహెచ్ఈఎల్కు, రైతుబీమా, చేనేత బీమా, గీతన్నకు బీమాతోపాటు రాబోయే ప్రభుత్వంలో ‘ఇంటింటికీ బీమా- కేసీఆర్ ధీమా’ వంటి వినూత్న పథకానికి బీమా ప్రీమియం ఎల్ఐసీకే చెల్లించి ప్రభుత్వ రంగ �
మెదక్ జిల్లా చేగుం ట మండలంలో బీజేపీ ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఎన్నికల ప్రచారంలో భాగం గా దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు మంగళవారం చేగుంట మండలం రుక్మాపూర్ కు వచ్చారు.
ఎన్సీఆర్బీ-2019 ప్రకారం బడుగు బలహీన, దళిత వర్గాలపై దాడులు జరుగుతున్న ప్రధాన రాష్ర్టాలన్నీ బీజేపీ పాలనలో ఉన్నవే. 2014 నుంచి 2023 వరకు దశాబ్ద కాలంలో ఉత్తరభారతంలో దళితులపై అనేక మూకదాడులు జరిగాయి. ఆ దాడులను అడ్డుక�
ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్రెడ్డి తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, లేకపోతే చెప్పు దెబ్బలు తింటాడని టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత హెచ్చరించారు.
‘నేను పక్కా లోకల్. కాంగ్రెస్, బీజేపీ నాయకులు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి వచ్చి వెళ్లే టూరిస్టులు’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 35వ డివిజన్ కార్పొరేటర్ సో