Elections | ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మధ్యప్రదేశ్లో ఒకే విడతలో మొత్తం 230 స్థానాలకు, ఛత్తీస్గఢ్లో రెండో, చివరి విడతలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరుగనున్నది. ఎన్నికలకు అధికార�
Assam Governor | రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి, ఎన్నికల సంఘం జోక్యం చేస�
కాంగ్రెస్, పార్టీవి వట్టి మాటలు..కరెంటు కోతలేనని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు గానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కర్ణాటకలో గానీ వ్యవ�
హైదరాబాద్ మహా నగరంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతున్నది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో గ్రేటర్లో ప్రచారం ఊపందుకున్నది. పార్టీలన్నీ ఇంటింటి ప్రచారానికి తెరలేపాయి.
అభివృద్ధి సారథి సీఎం కేసీఆర్ను ప్రజలకు మరువొద్దని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్లలోనే ఎంతో అభివృద్ధి చేశారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మూసాపేట మండలం�
కన్నడ కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ పోయిన ప్రాణాలు లేచివచ్చాయని చాటింపు వేసుకుంటున్నారు. 2023 మండుటెండల్లో కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణలో జరుగనున్న శాసనసభ ఎన్నికలపై ఉంటుందనేది కొందర�
ఏండ్ల తరబడి ఆంధ్ర పాలకుల చేతిలో మోసపోయిన తెలంగాణ ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని భావించారు. అక్కడి నుంచి పుట్టిందే తొలిదశ తెలంగాణ పోరా టం. ఈ ఉద్యమంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు .
ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి అధికారం చేపట్టి, దక్షిణ భారతదేశంలో ఓ బలమైన శక్తిగా భవిష్యత్తు లో భారతదేశానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగే అవకాశం ఉన్నది. ఒకవేళ అదే గనుక జరిగితే తెలంగాణలో, అటు దేశంలో తమ ఆ�
అసెంబ్లీ ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లాలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు గట్టి షాక్లు తగులుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన సీనియర్ నాయకులు ఆ పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆర్థిక, వ�
CM Siddaramaiah: కర్నాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్రకు చెందిన ఓ వీడియో వైరల్ అవుతోంది. తాను పంపిన లిస్టుకు చెందిన వ్యక్తుల గురించి పనిచేయాలని ఫోన్లో తన తండ్రికి యతీంద్ర ఆదేశించారు. ఓ మీట
Vijayashanthi | బీజేపీకి మాజీ ఎంపీ, సీనియర్ నేత విజయశాంతి రాజీనామా చేసినట్టు సమాచారం. బుధవారం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపినట్టు తెలిసింది. తనకు బీజేపీలో ప్రాధాన్యం ఇవ్వడం లేద�
కాంగ్రెస్ను నమ్మితే గోస పడుడే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో బుధవారం బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించ�
1952 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతాన్ని ఎక్కువగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే. అందులోనూ ఆంధ్ర కాంగ్రెస్ నేతలు తెలంగాణకు అన్యాయం చేసి, అభివృద్ధిని పట్టించుకోక గాలికొదిలేశారు. తాగునీళ్లు లేవు, సాగునీళ్
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ను పిలిచి, ఈ మధ్యే జైలు నుంచి బయటికి వచ్చిన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, మనం తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. కాంగ్రెస్కు సపోర్ట్ ఇస్తున్నామని చెప్పాడ