బీజేపీలో నిబద్ధతతో కష్టపడ్డవారికి గుర్తింపులేదని, సిద్ధాంతా లు తెలియని వా రికే అధినాయకత్వం పెద్దపీట వేస్తున్నదని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి మండ�
మతసామరస్యానికి, పరమత ప్రేమకు, లౌకికత్వానికి ప్రతీకగా ఉన్న బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జమాతే-ఇ-అహ్లే సన్నత్ రాష్ట్రశాఖ ప్రకటించింది. మంగళవారం సంస్థ ప్రతినిధులు, ఇస్లామిక్ పండితులు, ఇమామ్�
మైనార్టీల సంక్షేమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ అన్నారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కుద్దూస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముస్లింల ఆ�
మాదిగల చిరకాల కోరిక, న్యాయమైన వర్గీకరణ డిమాండ్ను పదేండ్లుగా పట్టించుకోని బీజేపీ.. ఎన్నికల్లో లబ్ధి కోసమే టాస్క్ఫోర్స్ కమిటీ అంటూ కొత్త నాటకానికి తెరలేపిందని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగప�
గిరిజనులను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఓటు బ్యాంకుగా పరిగణిస్తే తాము మాత్రం వారి సంక్షేమానికి పాటుపడతామని ప్రధాని నరేంద్ర మోదీ (Madhya Pradesh Polls) అన్నారు.
బండి సంజయ్ని సీఎం అభ్యర్థిగా ఖరారు చేయడం వల్లనే ఆయన్ని పార్టీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించి కిషన్రెడ్డికి అప్పగించినట్టు ఆ పార్టీ జాతీయ నాయకులు మురళీధర్రావు ఇటీవల కొత్త విషయాన్ని బయటపెట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆయా పార్టీలకు చెందిన పలువురు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే జాజాల సురేందర్
ప్రతిపక్షాలకు పొరపాటున ఓటేస్తే ఆగమైతమని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. సోమవారం మాజీ మం త్రి చంద్రశేఖర్తో కలిసి జిల్లా కేంద్రంలోని రాంమందిర్చౌర స్తా, పాన్చౌరస్తా, క్లాక్ట�
బీసీల వ్యతిరేకి బీజేపీ. ఆ పార్టీకి బిల్డప్ ఎకువ, పని తకువ. బీసీ మహిళకు టికెట్ ఇచ్చి గుంజుకోవడం, ఆఖరి నిమిషంలో బీఫాం మరొకరికి ఇచ్చి అవమానించడం చాలా బాధాకరం. సీనియర్ నాయకురాలు తుల ఉమకకు అన్యాయం జరగడాన్ని �
హ్యాట్రిక్ సీఎంగా కేసీఆరే ఎన్నికవుతారని, ఇది మన ఓటుతో మనం నిర్ణయించడం మన అదృష్టమని రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి,
కాంగ్రెస్, బీజేపీలు చెబుతున్న పథకాలు బూటకమని, సాధ్యం కాని హామీలను ప్రజలు నమ్మొదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. సోమవారం మండలంలోని వామన్నగర్, అంబుగాం, గిరిగామ, లింగూడ, అట్నంగూడ గ�
బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యపడిందని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. ఆదివారం బేల మండలంలోని సాపోనాల, మారుతిగూడ, చాంద్పల్లి, భవానిగూడ, బాలుగూడ, పిట్గావ్