కేంద్రంలోని బీజేపీ సర్కార్ భారత క్రికెట్ జట్టుతోపాటు దేశంలోని పలు సంస్థలను కాషాయీకరిస్తున్నదని (Saffron Colour) పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Benarjee) విమర్శించారు. భారత క్రికెట్ జట్టు (Indian Cricket team) సభ్యు
ఒకప్పుడు కరువుతో గొడగొడ ఏడ్చిన తెలంగాణను పదేండ్లు కష్టపడి దేశానికే అన్నం పెట్టే స్థాయికి తీసుకువచ్చాం.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గం అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి
పొరపాటున కాంగ్రెస్కు ఓటు వేస్తే కటిక చీకట్లు ఖాయమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని మోతీఘణపూర్, గుండేడ్, నేరాళ్లపల్లి, ఉటుకుంటతండా, వాయిల్కుంటతండా, జీడిగుట్టతండా, జాలుగడ్డతండాలో �
బీజేపీ పాలిత హర్యానాలోని నుహ్లో మరోసారి ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. పట్టణంలోని ఓ మసీదు సమీపంలో గుర్తుతెలియని దుండగులు రాళ్లు విసిరిన ఘటనలో ఎనిమిది మంది మహిళలకు గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం రాత్ర�
కాంగ్రెస్, బీజేపీలను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్ను నమ్ముదామా? కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ
డీప్ఫేక్ వీడియోల బాధితుల జాబితాలో ప్రధాని మోదీ చేరారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. కృత్రిమ మేధ(ఏఐ)ను ఈ విధంగా దుర్వినియోగం చేయడం తీవ్ర ఆందోళనకరమన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి స్పందన గురివింద సామెతను గుర్తుకుతెస్తున్నదని అంటున్నారు. ఇంతకాలానికైనా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పింది. �
CM KCR | తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి..? రాష్ట్రానికి రావాల్సిన రూ. 25 వేల కోట్లు కోత విధించినందుకా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. గుడ్డిగా ఏదో ఊపులో ఓటేయడం కాదు.. ఆలోచన చేసి విచక్షణ�
MLC Kavitha | కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్ను నమ్ముదామా లేదా కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ
CM KCR | రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణలో 24 గంటల పాటు నల్లా నీళ్లు ఉండే స్కీం ఏర్పాటు చేస్తున్నాం.. ఎప్పుడు తిప్పుకుంటే అప్పుడే నీళ్లు వచ్చేటట్టు, ఆ దిశగా పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప�
ఛత్తీస్గఢ్ (Chhattisgarh) అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ (Second phase) ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 230 స్థానాలకు ఒకే ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 �
Elections | ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మధ్యప్రదేశ్లో ఒకే విడతలో మొత్తం 230 స్థానాలకు, ఛత్తీస్గఢ్లో రెండో, చివరి విడతలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరుగనున్నది. ఎన్నికలకు అధికార�