బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందిన ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం ఎన్నికల వేళ విమర్శలు చేస్తున్నారని, టికెట్లు అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బీజే�
అధికారంలోకి వచ్చి పదేండ్లయినా ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేసిన బీజేపీని మంద కృష్ణమాదిగ ఎలా నమ్ముతారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ప్రశ్నించారు. ఇప్పుడు బీస�
Rahul Gandhi | పేదల పొట్టగొట్టి సంపన్నులకు దేశ సంపదను దోచిపెట్టడమే బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ లక్ష్యమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ విమర్శించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళ�
Gaddam Nagaraju | మొన్నటి వరకు బీజేపీలో ఉన్న గడ్డం నాగరాజు బీఆర్ఎస్లో చేరడానికి కారణం? బీజేపీలో బీసీ, దళిత నాయకులను ఎదగనివ్వరు. ఒకరో, ఇద్దరో పైకి వచ్చినా.. అది కూడా అధిష్ఠానం అవసరం కోసం మాత్రమే వారికి అవకాశం ఇస్తార�
Etela Rajender | బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోసం హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పనిచేస్తే కేసులు అయ్యాయని, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఊడిందని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రెండేండ్లుగా కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్�
Amit Shah | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్న జనగామ, మెట్పల్లి బహిరంగ సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ స్కూల్ గ్రౌండ్లో, జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని అంబేద్కర్ మి�
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఘోరంగా విఫలమైందని బీజేపీ నేత, కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ వివర్శించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరు గ్యారెంటీలంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుత
యాభై ఏండ్లు పాలించి తెలంగాణ వెనుకబాటుకు కారణమైన దరిద్రమైన కాగ్రెస్ కావాలా? పదేండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన బీఆర్ఎస్ కావాలా? ప్రజలు ఆలోచించాలని కరీంనగర్
కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ సవది సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అసంతృప్తి ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని, జనవరి 26 తర్వాత దీనిపై ముందుకు వెళ్తామన్నారు. ‘ఆ తర్వాత
చిచ్చుపెట్టే బీజేపీ, కాంగ్రెస్ నాయకులతో జాగ్రత్తగా ఉండాలని, కాంగ్రె స్ బీజేపీ దొందూ దొందే అని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేం ద్రంలోని మోటర్లైన్, 20వ వార్డు మ�
కాంగ్రెస్, బీజేపీలు రెండూ తోడు దొంగలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. ప్రజలను ఓట్లడిగే హక్కు వారికి లేదన్నారు. బీజేపీ (BJP) ప్రజలకు ఏమన్నా ఇచ్చిందంటే అది జీఎస్టీనేనని చెప్పారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు చిన్న పార్టీలు 68 స్థానాల్లో తలనొప్పిగా మారాయి. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ, భారతీయ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ, బీఎస్పీ, సీపీఎం, జననా
కారు గుర్తుకు ఓటు వేస్తేనే కావాల్సినంత అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం 14వ డివిజన్లోని ఎనుమాముల, ఎస్ఆర్నగర్, బాలాజీనగర్, సుందరయ్యనగర్, ఎన్టీఆర్నగర్�
రైతులకు మూడు గంటల కరెంటు కావాలా.. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి మూడు పంటలు కొనే బీఆర్ఎస్ పార్టీ కావాల్నా అని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రె